జిల్లా-వార్తలు

  • Home
  • నాణ్యత ప్రమాణాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన

జిల్లా-వార్తలు

నాణ్యత ప్రమాణాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన

Mar 5,2024 | 21:41

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : పంచాయతీలలో జరిగే పనులపై వినియోగించే వస్తువుల నాణ్యత ప్రమాణాలపై ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, పంచాయితీక ార్యదర్శులకు అవగాహన ఉండాలని జిల్లా పంచాయతీ…

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: సినీనటుడు సుమన్‌

Mar 5,2024 | 21:39

ప్రజాశక్తి – వీరఘట్టం : విద్యాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని సినీ నటుడు సుమన్‌ అన్నారు. మండలంలోని కత్తులకవిటి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం…

జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో కృష్ణంనాయుడుకు పతకాలు

Mar 5,2024 | 21:38

ప్రజాశక్తి-విజయనగరం కోట  : ఇటీవల మహారాష్ట్ర పూణేలో జరిగిన 44వ జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌క్రీడా పోటీల్లో విజయనగరం రూరల్‌ పోలీసు స్టేషనులో హెడ్‌ కానిస్టేబులుగా పని…

ప్రకృతి వ్యవసాయం మన సంస్కృతి

Mar 5,2024 | 21:38

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : ప్రకృతి వ్యవసాయం మన సంస్కృతి అని రాష్ట్ర గ్రంధాలయ సంఘం అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌ కల్కూర అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంధాలయ సంఘం పార్వతీపురం…

మెకానికల్‌ ఇంజినీరింగ్‌తో ఉజ్వల భవిష్యత్తు

Mar 5,2024 | 21:37

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మెకాని కల్‌ ఇంజినీరింగ్‌ ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉందని జెఎన్‌ టియు వైస్‌ ఛాన్సలర్‌ కె.వెంకటసుబ్బయ్య అన్నారు. రెండు రోజులు పాటు జరిగిన…

డంపింగ్‌యార్డు ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్తులు

Mar 5,2024 | 21:36

ప్రజాశక్తి – గరుగుబిల్లి : పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్‌ యార్డును మండలం సుంకి రెవెన్యూ పరిధిలోని తోటపల్లి ప్రాజెక్టు సమీపాన పాత కాలువ గట్టుపై ఏర్పాటు…

నిరంతర సాధనతోనే విజయసోపానం

Mar 5,2024 | 21:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న తపనతో నిరంతరం శ్రమించడం ద్వారానే విజయ సోపానాలు చేరుకోవచ్చని ప్రముఖ రచయిత, మనస్తత్వవేత్త యండమూరి వీరేంద్రనాథ్‌ అన్నారు.…

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు

Mar 5,2024 | 21:34

ప్రజాశక్తి – సీతంపేట : నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. మంగళవారం పాలకొండ డిఎస్పీ, సిఐ, ఎస్‌ఐలతో…

 రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంకు ప్రారంభం

Mar 5,2024 | 21:34

 ప్రజాశక్తి-చీపురుపల్లి  : రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లిలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్‌…