జిల్లా-వార్తలు

  • Home
  • ఏలూరుపాడులో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు

జిల్లా-వార్తలు

ఏలూరుపాడులో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు

Mar 4,2024 | 21:12

డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు ప్రజాశక్తి – కాళ్ల మండలంలోని ఏలూరుపాడు గ్రామంలో రూ.50 లక్షలతో సిమెంట్‌ రోడ్లు, డ్రెయినేజీ నిర్మించనున్నామని వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, డిసిసిబి…

ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో స్క్వాడ్‌ తనిఖీలు

Mar 4,2024 | 21:11

ప్రజాశక్తి – ఉండి యండగండి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని సోమవారం సిట్టింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసినట్లు ప్రిన్సిపల్‌ పెద్దిరాజు తెలిపారు. ఇంటర్‌ ప్రథమ…

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలి : కలెక్టర్‌

Mar 4,2024 | 21:09

ప్రజాశక్తి – భీమవరం రానున్న సార్వత్రికఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సెక్టార్‌ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో తాడేపల్లిగూడెం,…

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Mar 4,2024 | 21:08

శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు ప్రజాశక్తి – ఆకివీడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని శాసనమండలి ఛైైర్మన్‌ మోషేనురాజు అన్నారు. మండలంలోని సిద్ధాపురం, గుమ్ములూరు…

ఫిర్యాదులపై విచారణ చేపట్టాలి : ఎస్‌పి

Mar 4,2024 | 21:06

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ జిల్లా ఎస్‌పి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 18 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్‌పి అజిత వేజెండ్ల తెలిపారు. జిల్లా…

పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

Mar 4,2024 | 21:05

ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌ లంకలకోడేరు పిహెచ్‌సి పరిధిలో దగ్గులూరులో పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా డిఎంహెచ్‌ఒ రెండో రోజు సోమవారం ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి…

విఒఎలు, యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలి

Mar 4,2024 | 21:04

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజయకుమారి, నిర్మలాదేవి ప్రజాశక్తి – భీమవరం విఒఎలు, యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని ఎపి వెలుగు విఒఎలు, యానిమేటర్ల…

నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలి

Mar 4,2024 | 21:01

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం స్పందనలో వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్లో…

బిల్లు.. జేబుకు చిల్లు

Mar 4,2024 | 21:00

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి కరెంటు బిల్లుల మోతతో జనం అల్లాడిపోతున్నారు. ప్రతినెలా కరెంటు బిల్లు కట్టాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. వాడుకున్న కరెంటుకు, వస్తున్న బిల్లుకు సంబంధం…