జిల్లా-వార్తలు

  • Home
  • చేయించినోళ్లు సేఫ్‌

జిల్లా-వార్తలు

చేయించినోళ్లు సేఫ్‌

Feb 17,2024 | 23:01

దొంగోట్ల లీలలు అధికారులే బలిప్రజాశక్తి- తిరుపతి సిటి: పాలకులు.. అధికార పక్షం అగడాలు అంతేలేదు. అక్రమాలు..దోపిడులు ఇతరాత్ర వాటి మాట దేవుడెరుగు..ఆఖరికి రాజ్యాంగాన్నే అపహాస్యం చేస్తున్న ఘటనలు…

భూకబ్జాను అడ్డుకున్న సిపిఎం

Feb 17,2024 | 23:00

మద్దతు తెలిపిన జనసేన, టిడిపిప్రజాశక్తి- తిరుపతి సిటీ తిరుపతి జిల్లా తిరుచానూరు గ్రామపంచాయతీ లెక్క దాఖలా సరస్వతినగర్‌లోని సర్వే నంబరు 260లో పెరుమాళ్‌ అనే వ్యక్తి పేరుపై…

జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌ 14 ప్రయోగం విజయవంతం

Feb 17,2024 | 22:59

సమాచార ఉపగ్రహ ప్రయోగాలలో అరుదైన ప్రయోగం…ప్రజాశక్తి- సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో శాస్త్రవేత్తలు మరో అత్యంత కీలకమైన ఉపయోగాత్మకమైన ఉపగ్రహాన్ని శనివారం ప్రయోగించి ఘనవిజయం సాధించారు.…

భళా..బాలోత్సవం- అలరించిన సాంస్కృతిక పోటీలు

Feb 17,2024 | 22:45

బాలోత్సవంలో పాల్గొన్న విద్యార్థులతో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు సృజనాత్మకతను నిరంతరం ప్రోత్సహించాలి : లావు రత్తయ్య ప్రజాశక్తి-గుంటూరు : మట్టితో బొమ్మలు.. విచిత్ర వేషధారణలు..ఉరిమే ఉత్సాహంతో డ్యాన్సులు..చిత్రలేఖన…

ప్రభుత్వ నిర్బంధంపై ఉద్యోగుల ఆందోళన

Feb 17,2024 | 22:34

ప్రజాశక్తి-యంత్రాంగం  ఉద్యోగులను పోలీసులు శనివారం పలుచోట్ల నిర్బంధించారు. తమ సమస్యలపై పోరాడుతున్న వారిని నిర్బంధించడంపై ఉద్యోగోలు పలుచోట్ల నిరసన తెలిపారు. రాజమహేంద్రవరం డిమాండ్ల సాధన కోసం, సమస్యల…

బిజెపిని వ్యతిరేకించే పార్టీలకు మద్దతు

Feb 17,2024 | 22:31

ప్రజాశక్తి-రాజమహేంద్రవరందేశంలో ఆర్థిక, సామాజిక ప్రమాదకర విధానాలను అవలంబిస్తున్న బిజెపిని వ్యతిరేకించే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం…

వాలంటీర్ల పాత్ర అత్యంత కీలకం

Feb 17,2024 | 22:28

ప్రజాశక్తి – కాకినాడ ప్రభుత్వ పథ కాలను లబ్ధిదారులకు అందిం చడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని ఎంఎల్‌ఎ ద్వారం పూడి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. స్థానిక రాగిరెడ్డి…

పంచాయతీలపైనే భారాలు..

Feb 17,2024 | 22:28

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలోని గ్రామ పంచాయతీలు సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పంచాయతీల హక్కులు ఒకొక్కటిగా…

రాష్ట్రాభివృద్ధిలో కార్యకర్తల భాగస్వామ్యం అవసరం

Feb 17,2024 | 22:26

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ రాష్ట్రభివృద్ధిలో ప్రతీ కార్యకర్త యొక్క భాగస్వామ్యం అవసరమని ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌ చలమలశెట్టి సునీల్‌…