ఎర్రజెండా ఉంటేనే పేదలకు న్యాయం
మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటేనే న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా…
మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటేనే న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా…
మాదలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చుక్కా చంద్రపాల్,సిపిఎం, సిపిఐ నాయకులు సత్తెనపల్లి రూరల్ : విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో అంటకాగుతున్న…
ప్రజాశక్తి-సంతనూతలపాడు ఒంగోలులో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజరుకుమార్ నివాసంలో ఆదివారం మండలంలోని మైనంపాడు గ్రామ అంబేద్కర్ నగర్లోని వైసీపికి చెందిన 60 కుటుంబాలవారు ఆళ్ల…
పల్నాడు జిల్లా: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదివారం పరిశీలించేందుకు సుడిగాలి పర్యటన చేశారు. పెదకూర పాడు జిల్లా పరిషత్ ఉన్నత…
పోలీస్ తీరుపై విఎన్ఆర్ ఆగ్రహంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఓటర్లను ప్రలోభపెడుతున్న వారిని పట్టిచ్చినా పోలీసులు వదిలేస్తున్నారంటూ వైసిపి అభ్యర్థి విజయానందరెడ్డి ఆదివారం స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట…
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయ నిత్యాన్నదాన పథకానికి పట్టణానికి చెందిన ఒరుగు దయాసాగర్ రెడ్డి, మధుమతిరెడ్డి దంపతులు ఆదివారం లక్షా 11 వేలా ఒక్క…
ఇండియా కూటమి అభ్యర్థి మురళి విస్తృత ప్రచారంప్రజాశక్తి- తిరుపతి సిటీ:ఇండియా కూటమి తరపున సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి పి.మురళి గెలుపు కోసం ఆదివారం…
ప్రజాశక్తి-అనంతగిరి:తమ పివిటిజీ గ్రామాలకు రోడ్లు వేస్తేనే ఓట్లు వేస్తామని, లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని గుర్రలెక్కి వినూత్న రీతిలో పివిటిజీలు నిరసన చేపట్టారు. మండలంలోని మడ్రెబు, దాయార్తి గ్రామాలకు…
ప్రజాశక్తి- అరకు రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండలంలోని ఎండపల్లి వలసలో 1/ 70 చట్టాన్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యు,…