జిల్లా-వార్తలు

  • Home
  • పాత పెన్షన్‌ ఇచ్చే వారికే ఓట్లు..యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు

జిల్లా-వార్తలు

పాత పెన్షన్‌ ఇచ్చే వారికే ఓట్లు..యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు

Feb 23,2024 | 00:30

పాత పెన్షన్‌ ఇచ్చే వారికే ఓట్లు..యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాలు కార్పొరేట్‌లకు లాభాలు వచ్చే విధానాలు మాత్రమే…

నీతి నిజాయతీలకు నిలువుటద్దం చెంచయ్య

Feb 23,2024 | 00:20

ప్రజాశక్తి-సంతనూతలపాడు: కామ్రేడ్‌ తవనం చెంచయ్య నీతి నిజాయతీలకు నిలువుటద్దం అని సిపిఎం సీనియర్‌ నాయకులు కోదాటి కోటేశ్వరరావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య 11వ వర్ధంతి…

మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

Feb 23,2024 | 00:17

ప్రజాశక్తి-మార్కాపురం: భారత దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఎపిఐఐసి చైర్మన్‌ జంకె వెంకటరెడ్డి కొనియాడారు. రెడ్డి సంక్షేమ సేవా సంఘం…

50 కుటుంబాలు టీడీపీలో చేరిక

Feb 23,2024 | 00:15

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడితో పాటు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ…

త్వరలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం: తాటిపర్తి

Feb 23,2024 | 00:04

ప్రజాశక్తి-పెద్దారవీడు: పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే ప్రారంభిస్తారని వైపాలెం వైసిపి అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం…

పేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

Feb 23,2024 | 00:00

ప్రజాశక్తి- కురిచేడు : పేదల సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు.వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ…

ప్రణాళిక బద్ధంగా చదివితేనే మంచి ఫలితాలు

Feb 22,2024 | 23:59

ప్రజాశక్తి -కనిగిరి : పదో తరగతి విద్యార్థులు సమయస్ఫూర్తితో రోజుకు 18 గంటల పాటు మనసుపెట్టి చదివితే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించవచ్చునని జెవివి నాయకుడు షేక్‌…

24 గంటలూ అందుబాటులో ఉంటా: కుందురు

Feb 22,2024 | 23:59

ప్రజాశక్తి-అర్థవీడు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని వైసిపి గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. అర్థవీడు సచివాలయ…

తవనం చెంచయ్య ఆశయ సాధనకు కృషి

Feb 22,2024 | 23:58

ప్రజాశక్తి -కనిగిరి : సిపిఎం జిల్లా పూర్వ కార్యదర్శి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య వర్ధంతి సభ స్థానిక సుందరయ్య భవనంలో గురువారం నిర్వహించారు. ఈ…