జిల్లా-వార్తలు

  • Home
  • కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

జిల్లా-వార్తలు

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

Feb 29,2024 | 23:18

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆమదాలవలస : పట్టణంలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని…

భూ సేకరణ నోటిఫికేషన్‌ రద్దుకు కసరత్తు!

Feb 29,2024 | 23:17

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని గ్రామాల్లో 2016లో భూ సేకరణ ద్వారా తీసుకున్న భూముల్లో కొంత మందికి తిరిగి ఇప్పించేందుకు అప్పటి నోటిఫికేషన్‌ ఉపసంహరణ…

ఒపిఎస్‌ పునరుద్ధరించే వారికే మద్దతు

Feb 29,2024 | 23:15

పుస్తకాన్ని విడుదల చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చిన వారికి ఉద్యోగుల…

యాచకులకు బియ్యం పంపిణీ

Feb 29,2024 | 23:15

ప్రజాశక్తి-పాడేరు:2024 లీఫ్‌ ఇయర్‌ సందర్భంగా వాసవి క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ రవిచంద్రన్‌ ఆదేశాల మేరకు పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గురువారం వాసవి క్లబ్‌…

ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 29,2024 | 23:14

ప్రజాశక్తి-పాడేరు: రానున్న సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జిల్లా…

ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యాన ధర్నా

Feb 29,2024 | 23:13

ప్రజాశక్తి-పాడేరు:ఉద్యోగ,ఉపాధ్యాయుల దీర్ఘ కాలిక సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గురువారం…

సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

Feb 29,2024 | 23:12

ధర్నా నిర్వహిస్తున్న సర్పంచ్‌లు ఆర్థిక సంఘం నిధుల దారిమళ్లింపు తగదు పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ కలెక్టరేట్‌ వద్ద వద్ద సర్పంచ్‌ల ధర్నా ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌…

విజయీభవఅనేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 29,2024 | 23:08

పలాసలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు 83 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ హాజరు కానున్న 45,702 మంది విద్యార్థులు 1480 సిసి కెమెరాలతో పర్యవేక్షణ కేంద్రాల వద్ద…

సిఎం వద్ద వాలంటీర్లకు ప్రత్యేక స్థానం

Feb 29,2024 | 22:35

ప్రజాశక్తి -దేవరపల్లిముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుండెల్లో వాలంటీర్లకు ప్రత్యేక స్థానం ఉందని.. ఇక అంతకు మించిన అవార్డులు, రివార్డు ఏముందని హోమ్‌ శాఖ మంత్రి…