జిల్లా-వార్తలు

  • Home
  • అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు :పీడీ

జిల్లా-వార్తలు

అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు :పీడీ

Dec 23,2023 | 20:57

ప్రజాశక్తి-కలకడ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ మద్దిలేటి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన కలకడ మండల పరిషత్‌…

చీనీ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

Dec 23,2023 | 20:55

ప్రజాశక్తి – సింహాద్రిపురంరాష్ట్ర ప్రభుత్వం చీనీ రైతుల కోసం పులివెందులలో మార్కెట్‌ యార్డ్‌ను ప్రారంభించినప్పటికీ ప్రయోజనం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆ రైతులు వాపోతున్నారు. గడిచిన…

విద్యార్థుల శ్రేయస్సుపై యుటిఎఫ్‌

Dec 23,2023 | 20:54

ప్రత్యేకదృష్టిప్రజాశక్తి – ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) విద్యా రంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం వైపే కాకుండా విద్యార్థుల శ్రేయస్సుపై కూడా ప్రత్యేకదృష్టి సారిస్తుందని…

పభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు : ఎంఇఒ

Dec 23,2023 | 20:53

ప్రజాశక్తి – చక్రాయపేట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నాడు-నేడు పథకాలతోపాటు పాలకుల సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలతో ప్రయివేట్‌ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్నాయని…

‘కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

Dec 23,2023 | 19:58

మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులు ప్రజాశక్తి – ఎమ్మిగనూరు మున్సిపల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌…

అంతర్‌రాష్ట్ర క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Dec 23,2023 | 19:57

టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రజాశక్తి – ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు శ్రీనీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌…

గ్రామ సంక్షేమమే ధ్యేయం

Dec 23,2023 | 19:55

శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే – ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి – నూతన సచివాలయం, ఆర్‌బికె, హెల్త్‌ సెంటర్లు ప్రారంభం – రూ.3.40 కోట్ల బిటి రోడ్డుకు…

వైసిపి పాలనలో మైనారిటీలకు రక్షణ లేదు

Dec 23,2023 | 19:54

మాట్లాడుతున్న ఎపి శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ – టిడిపితోనే ముస్లింల అభివృద్ధి – ఎపి శాసన మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రజాశక్తి – ఎమ్మిగనూరు…

కురువ మహా సింహ గర్జన వేదిక ముస్తాబు

Dec 23,2023 | 19:53

ఏర్పాట్లను పరిశీలిస్తున్న శశికళ కృష్ణమోహన్‌, సంఘం పెద్దలు ప్రజాశక్తి-ఆలూరు ఎన్నికలకు మూడు నెలలు వ్యవధి ఉండడంతో ఆలూరులో ఎన్నికల వేడి పుంజుకుంటుంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు కులసంఘ…