జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజలకు అందుబాటులో ఉంటా : ‘మండిపల్లి’

జిల్లా-వార్తలు

ప్రజలకు అందుబాటులో ఉంటా : ‘మండిపల్లి’

Mar 9,2024 | 20:54

ప్రజాశక్తి- రాయచోటి రాబోయే రోజులలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని రాయచోటి టిడిపి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని జామియా ఫ్రూట్‌ మార్కెట్‌లో…

రహదారులకు మహర్దశ : ‘గడికోట’

Mar 9,2024 | 20:53

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మో హన్‌రెడ్డి పాలనలో రహదారులకు మహర్దశ కలిగిందని గడికోట ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రూ.70 లక్షల జిజిఎంపి నిధులతో సంబేపల్లె…

పల్లంకుర్రులో దాట్ల ఎన్నికల ప్రచారం

Mar 9,2024 | 17:51

ప్రచారం నిర్వహిస్తున్న దాట్ల సుబ్బరాజు ప్రజాశక్తి-కాట్రేనికోన పల్లంకుర్రు గ్రామంలోని రామా లయం పేటలో శనివారం అమలాపురం పార్ల మెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్‌ గంటి హరీష్‌ మాధూర్‌ బాలయోగితో…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Mar 9,2024 | 17:49

గడప..గడపకూ వైసిపి కార్యక్రమమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి శ్రీనివాస్‌ రాజు, ఎంపిపి అంబటి భవాని ప్రజాశక్తి- రామచంద్రపురం సిఎం జగన్‌ పాల నలో అర్హులందరికీ సంక్షేమ…

వృద్ధులు వికలాంగుల కోసం హోమ్‌ ఓటింగ్‌

Mar 9,2024 | 17:47

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల అధికారి ప్రజాశక్తి-మండపేట వృద్ధులు, వికలాంగ ఓటర్ల కోసం ప్రభుత్వం హోమ్‌ ఓటింగ్‌ విధానాన్ని తీసుకువచ్చిందని మండపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి డివిఎస్‌.ఎల్లారావు అన్నారు.…

ప్రత్తిపాడులో రక్షణ బలగాల కవాతు

Mar 9,2024 | 16:07

ప్రజాశక్తి-ఏలేశ్వరం: రానున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రక్షణ బలగాలు సాయుధ పోలీసులు ప్రత్తిపాడు ఒమ్మంగి చింతలూరు గ్రామాల్లో కవాతు నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా…

4వ విడత వైఎస్సార్ చేయూత పంపిణీ

Mar 9,2024 | 15:58

ప్రజాశక్తి-కడియం : కడియం మండలానికి సంబందించి 4వ విడతగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద  4154 మంది లబ్ధిదారులకు రూ. 7,78,87,500 రూపాయలు జమ చేయగా, ఇప్పటి…

హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కు పుత్రికా వియోగం

Mar 9,2024 | 15:54

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు వాసి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆర్. రామాంజనేయులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎం ఆశీర్వాదమ్మ దంపతులకు పుత్రిక వియోగం కలిగింది. వారి పుత్రిక…

బూటు కాళ్లతో తన్నిన దాడిని ఖండించండి

Mar 9,2024 | 15:50

ఢిల్లీలో నమాజ్ చేస్తున్న వారిపై  దాడి చేసిన ఎస్సై  చర్యలు తీసుకోవాలి ఆవాజ్ కమిటీ  ప్రజాశక్తి-కర్నూలు కార్పోరేషన్ : నమాజ్ చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీస్ బోటు…