జిల్లా-వార్తలు

  • Home
  • నవోదయ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి :డిఆర్‌ఓ

జిల్లా-వార్తలు

నవోదయ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి :డిఆర్‌ఓ

Jan 18,2024 | 21:49

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: మదనపల్లి సమీపంలోని వలసపల్లి నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత పరీక్షలు ఈనెల 20న జిల్లాలోని 14 కేంద్రాలలో నిర్వహించబడతాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు…

ఎన్‌టిఆర్‌కు ఘన నివాళి

Jan 18,2024 | 21:48

ఎన్‌టిఆర్‌కు ఘన నివాళి ప్రజాశక్తి – తోటపల్లిగూడూరు : దేశంలో సంక్షేమ పరిపాలనకు ఆద్యుడు నందమూరి తారకరామారావు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.…

నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం

Jan 19,2024 | 10:10

ఎలాంటి పొరపాటు జరగకుండా పూర్తి చేయాలి: కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ : ఈనెల 19 నుంచి 28వ తేదీ…

ప్రభుత్వం దిగి వచ్చే దాకా…పోరాటం ఆపేది లేదు..

Jan 18,2024 | 21:47

నిరవధిక దీక్షలకు మద్దతుగా 20న రాస్తారోకోలుయూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు ప్రజాశక్తి- కుప్పం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 38వ రోజుకు చేరింది. గురువారం…

బెంబేలెత్తిస్తున్న గజరాజులు

Jan 18,2024 | 21:46

శ్రీ ఏనుగుల దాడుల్లో ప్రాణ, పంటనష్టం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లాలోని అటవీసమీప ప్రాంతాల ప్రజలను గజరాజులు గజ గజ వణికిస్తున్నాయి. తరచూ ఏనుగులు జిల్లాలోని పలమనేరు, వికోట,…

జీతం పెంచి సమ్మె విరమింపజేయండి

Jan 18,2024 | 21:32

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అంగన్వాడీలకు జీతం ఎంత పెంచుతారో చెప్పి సమ్మెను విరమింపచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.…

తెలకపల్లి నరసింహయ్య ఆశయ సాధనకు కృషి

Jan 18,2024 | 21:23

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ తెలకపల్లి నరసింహయ్య ఆశయ సాధనకు కృషి – సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ ప్రజాశక్తి – నంద్యాల…

తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్‌టిఆర్‌

Jan 18,2024 | 21:22

నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి ఎన్‌ఎండి.ఫరూక్‌, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్‌, ఎవి సుబ్బారెడ్డి, తాతిరెడ్డి తులసి రెడ్డి తదితరులు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్‌టిఆర్‌ –…

టిడిపిలో లుకలుకలు!

Jan 18,2024 | 21:18

టిడిపిలో లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలోని కడప ఎంపీ స్థానం మినహా మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో గ్రూపుల పోరు నడుస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని…