నవోదయ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి :డిఆర్ఓ
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: మదనపల్లి సమీపంలోని వలసపల్లి నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత పరీక్షలు ఈనెల 20న జిల్లాలోని 14 కేంద్రాలలో నిర్వహించబడతాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు…
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: మదనపల్లి సమీపంలోని వలసపల్లి నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత పరీక్షలు ఈనెల 20న జిల్లాలోని 14 కేంద్రాలలో నిర్వహించబడతాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు…
ఎన్టిఆర్కు ఘన నివాళి ప్రజాశక్తి – తోటపల్లిగూడూరు : దేశంలో సంక్షేమ పరిపాలనకు ఆద్యుడు నందమూరి తారకరామారావు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.…
ఎలాంటి పొరపాటు జరగకుండా పూర్తి చేయాలి: కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ : ఈనెల 19 నుంచి 28వ తేదీ…
నిరవధిక దీక్షలకు మద్దతుగా 20న రాస్తారోకోలుయూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు ప్రజాశక్తి- కుప్పం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 38వ రోజుకు చేరింది. గురువారం…
శ్రీ ఏనుగుల దాడుల్లో ప్రాణ, పంటనష్టం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లాలోని అటవీసమీప ప్రాంతాల ప్రజలను గజరాజులు గజ గజ వణికిస్తున్నాయి. తరచూ ఏనుగులు జిల్లాలోని పలమనేరు, వికోట,…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అంగన్వాడీలకు జీతం ఎంత పెంచుతారో చెప్పి సమ్మెను విరమింపచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.…
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ తెలకపల్లి నరసింహయ్య ఆశయ సాధనకు కృషి – సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ ప్రజాశక్తి – నంద్యాల…
నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి ఎన్ఎండి.ఫరూక్, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, ఎవి సుబ్బారెడ్డి, తాతిరెడ్డి తులసి రెడ్డి తదితరులు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టిఆర్ –…
టిడిపిలో లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలోని కడప ఎంపీ స్థానం మినహా మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో గ్రూపుల పోరు నడుస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని…