జిల్లా-వార్తలు

  • Home
  • ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా ఉంచాలి

జిల్లా-వార్తలు

ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా ఉంచాలి

Apr 20,2024 | 21:00

బ్యాంకు డిపోజిట్లపై దృష్టి రాష్ట్ర వ్యయ పరిశీలుకులు ప్రజాశక్తి- విజయనగరం : ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని…

23న చెల్లూరులో సిఎం బహిరంగ సభ

Apr 20,2024 | 20:59

  ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌ : ఈ నెల 23న మధ్యాహ్నం 4 గంటలకు విజయనగరం మండలం చెల్లూరు వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార…

అల్లుడ్ని హతమార్చిన అత్త, మామ, భార్య

Apr 20,2024 | 20:58

ప్రజాశక్తి – గరివిడి: కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్తమామలే తమ కుమార్తెతో పాటు అల్లుడును హతమార్చిన సంఘటన వెదుళ్లవలసలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఎల్‌. దామోదర్‌…

కోలగట్ల ఆస్తులు 29.40కోట్లు

Apr 20,2024 | 20:57

2019తో పోలిస్తే భారీగా పెరిగిన ఆస్తులు అప్పు రూ.7.49కోట్లు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన డిప్యూటీ స్పీకర్‌…

ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Apr 20,2024 | 20:56

ప్రజాశక్తి – విజయనగరం కోట : చంద్రబాబు ఒక మార్గదర్శకమైన నాయకుడని విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శనివారం…

మూడోరోజు 14 నామినేషన్లు

Apr 20,2024 | 20:54

  పార్లమెంట్‌ స్థానానికి నిల్‌ ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, కోట :  విజయనగరం జిల్లాలో మూడో రోజు శనివారం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 14 నామినేషన్లు దాఖలు…

ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Apr 20,2024 | 20:52

వేపాడ : వేపాడలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యాన ఆ పార్టీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొంప వెంకటరావు…

పోరాటాంతోనే సమస్య పరిష్కారం

Apr 20,2024 | 20:50

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు పోరాటం ద్వారా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించుకొని విజయం సాధించారని ఎక్కడైనా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని మిమ్స్‌ ఎంప్లార…

మరింత అభివృద్ధికి సహకరించండి

Apr 20,2024 | 20:49

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని మరోసారి గెలిపించి మరింత అభివృద్ధికి సహకరించాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పల నాయుడు కోరారు. శనివారం…