జిల్లా-వార్తలు

  • Home
  • అధికారుల నిర్లక్ష్యం… విద్యార్థికి శాపం

జిల్లా-వార్తలు

అధికారుల నిర్లక్ష్యం… విద్యార్థికి శాపం

Mar 18,2024 | 21:25

ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం : విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ విద్యార్థి భవిష్యత్తు ఏమిటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న…

అంగన్‌వాడీల వేతన బకాయిలు చెల్లించాలి

Mar 18,2024 | 21:24

వినతిపత్రం అందజేస్తున్న కె.కృష్ణవేణి, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రజాశక్తి-అమలాపురం జిల్లాలో అంగన్‌వాడీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

ప్రశాంతంగా టెన్త్‌ పరీక్షలు

Mar 18,2024 | 21:23

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభ సమయం కాగా ఆయా కేంద్రాలకు విద్యార్థులు…

అభివృద్ధి చేశాం.. ఆదరించండి: ఎమ్‌పి

Mar 18,2024 | 21:14

ప్రజాశక్తి- చీపురుపల్లి : జిల్లాతో పాటు చీపురుపల్లి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసామని తమను ఆదరించాలని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…

పేదలకు ప్రభుత్వ భూమి పంచాలి : సిపిఎం

Mar 18,2024 | 21:14

ప్రజాశక్తి – బద్వేలు పేదలకు ప్రభుత్వ భూమి పంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో…

మధ్యాహ్న బోజన ఏజెన్సీ రద్దు

Mar 18,2024 | 21:14

ప్రజాశక్తి – జామి : సీతానగరం మధ్యాహ్న బోజన ఏజెన్సీ రద్దు చేసి, కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయమని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. ఇటీవల ఆ…

గిరిజన నాయకుడు పై దాడి హేయమైన చర్య

Mar 18,2024 | 21:13

ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఆదివాసి గిరిజన సంఘం నాయకుడు జరతా గౌరీస్‌ పై ఉపాధ్యాయురాలు, ఆమె భర్త చేసిన దాడి హేయమైన చర్య అని సిఐటియు జిల్లా…

తొలి రోజు ప్రశాంతం

Mar 18,2024 | 21:11

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభ సమయం కాగా, ఆయా కేంద్రాలకు విద్యార్థులు…

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం

Mar 18,2024 | 21:11

– మొదటి రోజు 962 మంది గైర్హాజరుప్రజాశక్తి- రాయచోటి పదో తరగతి పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 492 పాఠశాలలున్నాయి.…