జిల్లా-వార్తలు

  • Home
  • విద్యాశాఖ అధికారులకు ఎస్‌ఎఫ్‌ఐ ధన్యవాదాలు

జిల్లా-వార్తలు

విద్యాశాఖ అధికారులకు ఎస్‌ఎఫ్‌ఐ ధన్యవాదాలు

Dec 8,2023 | 21:22

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 500 కిలోమీటర్లు నిర్వహించిన సైకిల్‌ యాత్రలో గుర్తించిన సమస్యలు పరిష్కారం…

కిడ్నీ బాధిత మహిళా కానిస్టేబుల్‌కు ఆర్థికసాయం

Dec 8,2023 | 21:22

కానిస్టేబుల్‌కు ఆర్థికసాయం అందజేస్తున్న ఎస్పీ అన్బురాజన్‌   ప్రజాశక్తి-అనంతపురం క్రైం కిడ్నీ బాధిత మహిళా కానిస్టేబుల్‌కు ఆర్థికసాయం అందించి జిల్లా పోలీస్‌ శాఖ మానవత్వం చాటుకుంది. అనంతపురం…

ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : డివైఎఫ్‌ఐ

Dec 8,2023 | 21:19

పోస్టర్లను విడుదల చేస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు   ప్రజాశక్తి-గుంతకల్లు పట్టణంలో మూతబడిన స్పిన్నింగ్‌ మిల్లు స్థానంలో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని…

11 నుంచి ‘అనంత సంకల్పం’ అమలు

Dec 8,2023 | 21:19

సమావేశంలో మాట్లాడుతున్న డిఇఒ నాగరాజు   ప్రజాశక్తి-అనంతపురం సిటీ ఈనెల 11వ తేదీన ఉంచి వంద రోజుల ‘అనంత సంకల్పం’ అనే కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని…

ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవమ్మకు కన్నీటి వీడ్కోలు

Dec 8,2023 | 21:18

ఉమాదేవమ్మకు నివాళులర్పిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్‌   ప్రజాశక్తి-ఉరవకొండ శాసనమండలి ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవి అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామం వజ్రకరూరు మండలం కొనకొండ్లలో…

సచివాలయాలతోనే గ్రామ స్వరాజ్యం 

Dec 8,2023 | 21:17

ప్రజాశక్తి – కురుపాం :   సచివాలయాలతోనే గ్రామ స్వరాజ్య పాలన సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. శుక్రవారం జియ్యమ్మవలస మండలంలో గల బిజెపురంలో…

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట నష్టపరిహారం ఇవ్వాలి

Dec 8,2023 | 21:17

పుట్లూరులో డిప్యూటీ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు   ప్రజాశక్తి-పుట్లూరు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం నాయకులు…

కెపి ఉల్లి రైతుల్లో అయోమయం

Dec 8,2023 | 21:16

ఉల్లి పేరు వినగానే మార్కెట్లో ఎవరి నోట విన్నా ఘాటు వినిపిస్తుంది. కెపి ఉల్లి (కృష్ణాపురం రకం) సాగు చేసిన రైతు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా…

క్రీడా పరికరాలు పంపిణీ

Dec 8,2023 | 21:16

 ప్రజాశక్తి -సీతానగరం  :   ఈనెల 15 నుంచి జరగనున్న ఆడుదాం…. ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన క్రీడా పరికరాలను ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్‌ఎన్‌ ప్రసాద్‌ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ…