జిల్లా-వార్తలు

  • Home
  • ఆశా వర్కర్స్‌కు కనీసవేతనాలు చెల్లించాలి : సిఐటియు

జిల్లా-వార్తలు

ఆశా వర్కర్స్‌కు కనీసవేతనాలు చెల్లించాలి : సిఐటియు

Dec 14,2023 | 14:55

36 గంటల ధర్నా, వంటావార్పు ప్రజాశక్తి-శ్రీకాకుళంఅర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్‌కు కనీసవేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు,ఆశా వర్కర్స్‌…

అంగన్వాడీల ఆక్రనందన..

Dec 14,2023 | 15:31

మూడురోజులుగా చంటిబిడ్డలతో సమ్మెలో ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేదాక ఉద్యమం ఆగదని హెచ్చరిక నాటి ప్రభుత్వాలు దిగొచ్చి డిమాండ్లు నెరవేర్చాయి అంగన్వాడీల స్థానాల్లో వాలుంటార్ల తో…

వినూత్న రీతిలో అంగన్వాడీల నిరసన

Dec 14,2023 | 14:03

ప్రజాశక్తి-నక్కపల్లి(అనకాపల్లి) : నక్కపల్లి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం అంగన్వాడి వర్కర్స్ మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన…

ఎరుపు రంగు చీరతో మోకాళ్ళతో నిరసన

Dec 14,2023 | 14:02

ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా): పిచ్చాటూరు ఐసిడిఎఫ్ కేంద్రం వద్ద అంగన్వాడి వర్కర్స్ మూడవరోజు గురువారం తమ డిమాండ్లను నెరవేర్చేంతవరకు నిరవధిక దీక్ష చేపట్టారు. నాలుగు…

మోకాళ్లపై కూర్చుని అంగన్వాడీల నిరసన

Dec 14,2023 | 13:12

సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెలో నాలుగవ రోజు ఐసిడిఎస్…

ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా

Dec 14,2023 | 11:30

ప్రజాశక్తి-కసింకోట : అనకాపల్లి జిల్లా కసింకోట నర్సింకోట్ల ఐసిడిఎస్ అంగన్వాడి హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. కసింకోట జాతీయ రహదారి పక్కన…

నష్టపరిహారంకై అఖిలపక్షం ధర్నా

Dec 14,2023 | 11:18

ప్రజాశక్తి-కోనసీమ : ఇటీవల సంభవించిన తుఫానుకు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎకరాకు నష్టపరిహారంగా 50 వేల రూపాయలు రైతులకు చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా…

రోడ్డుపై చెత్త వేస్తే కఠిన చర్యలు

Dec 14,2023 | 11:10

ప్రజాశక్తి-బొబ్బిలి : రోడ్డుపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు హెచ్చరించారు. పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, మిలటరీ కాలనీ, బోస్ నగర్,…

వాలంటీర్లకు బలరాంచే నియామక పత్రాలు

Dec 14,2023 | 00:33

ప్రజాశక్తి – చీరాల వాలెంటీర్లు అందరూ బాధ్యతగా విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మండలంలో ఖాళీగా ఉన్న ఆరు…