జిల్లా-వార్తలు

  • Home
  • మంచి జరిగితేనే ఓటేయండి

జిల్లా-వార్తలు

మంచి జరిగితేనే ఓటేయండి

Mar 25,2024 | 21:36

ప్రజాశక్తి-మెరకముడిదాం : ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే తమకు ఓటు వేయాలని, లేకుంటే వద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ఓటర్లను కోరారు. సోమవారం మెరకముడిదాం…

ఘోషా ఆస్పత్రి మూసివేత

Mar 25,2024 | 21:35

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సెయింట్‌ జోసెఫ్‌ ఘోషా ఆస్పత్రిని మూసి వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 1987లో ఘోషా…

కౌన్‌ బనేగా కేండిడేట్‌

Mar 25,2024 | 21:33

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం లోక్‌సభ అభ్యర్థిత్వం నుంచి బిజెపి అనూహ్యంగా తప్పుకోవడంతో టిడిపిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో అధిష్టానం అభ్యర్థి కోసం…

ఎస్‌ఎఫ్‌ఐ విజయోత్సవం

Mar 25,2024 | 21:32

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జెఎన్‌యులో స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికల్లో లెఫ్ట్‌ ప్యానెల్‌ విజయం సాధించడంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన సోమవారం స్థానిక కోట జంక్షన్‌ వద్ద విజయోత్సవ సంబరాలు…

కొండను కొల్లగొట్టేశారు

Mar 25,2024 | 21:31

ప్రజాశక్తి-రేగిడి : కొండను పిండి చేసి గళ్లా నింపుకొంటున్నారు.. కొంతమంది అక్రమార్కులు. అనుమతులు లేకున్నా యథేచ్ఛగా గ్రానైట్‌ అక్రమ రవాణా చేస్తున్నారు. ఒకటీ రెండు నెలలు కాదు..…

అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

Mar 25,2024 | 21:27

ప్రజాశక్తి – పాచిపెంట:  ట్రైబల్‌ వెల్ఫేర్‌ సహకార సొసైటీ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వాలు…

టిడిపి నాయకుల మాటల్ని నమ్మి మోసపోవద్దు : రాజన్నదొర

Mar 25,2024 | 21:25

ప్రజాశక్తి – పాచిపెంట : తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే మాయమాట నమ్మి మోసపోవద్దని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలోని రాయిగుడ్డివలసలో సోమవారం ఎన్నికల ప్రచారం…

ఊరికి దూరం… పనులకు భారం

Mar 25,2024 | 21:24

ప్రజాశక్తి – వీరఘట్టం : అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకీ శ్రీకారం చుట్టింది. అంత…

చీపురుపల్లిలో ఎమ్‌పి బెల్లాన ఎన్నికల ప్రచారం

Mar 25,2024 | 21:16

ప్రజాశక్తి – చీపురుపల్లి : ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ సోమవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి…