జిల్లా-వార్తలు

  • Home
  • విలువలు కోల్పోయి ఆరోపణలు : కోలగట్ల

జిల్లా-వార్తలు

విలువలు కోల్పోయి ఆరోపణలు : కోలగట్ల

Feb 17,2024 | 20:33

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ : టిడిపి నిర్వహించిన శంఖారావం సభలో తాను నగరంలో గంజాయి రవాణను ప్రోత్సహిస్తున్నట్లు నారా లోకేష్‌ చెప్పడాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు.…

ఓట్ల లెక్కింపు కేంద్రాలకు భవనాలు పరిశీలన

Feb 17,2024 | 20:32

 ప్రజాశక్తి-విజయనగరం  : లెండి ఇంజనీరింగ్‌ కళాశాల, సెంచూరియన్‌ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భవనాలను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ప్రతీ అంతస్తును,…

కనువిప్పు కలిగేనా?

Feb 17,2024 | 20:28

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : అధికార, ప్రతిపక్షాలకు ఇప్పటికైనా కనువిప్పు కలిగేనా? రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన బిజెపికి దూరంగా ఉండేనా? అన్న చర్చ గడిచిన నాలుగు…

సిపిఎస్‌ ఉద్యోగులపై పోలీసుల నిర్భంధం

Feb 17,2024 | 20:26

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సిపిఎస్‌ మాకొద్దు.. ఒపిఎస్‌ కావాలంటూ ఎపిసిపిఎస్‌ ఉద్యోగులు ఈనెల 18న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగం చేసేందుకు యత్నించారు. శనివారం…

వైసిపి పాలనలో ప్రజాధనం దోపిడీ

Feb 17,2024 | 20:23

ప్రజాశక్తి – లక్కవరపుకోట, వేపాడ  : వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని వేల కోట్లు ప్రజధనాన్ని దోపిడీ…

వైసిపి పాలనలో ప్రజాధనం దోపిడీ

Feb 17,2024 | 20:21

ప్రజాశక్తి – లక్కవరపుకోట, వేపాడ  : వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని వేల కోట్లు ప్రజధనాన్ని దోపిడీ…

కనువిప్పు కలిగేనా?

Feb 17,2024 | 20:04

విజయనగరం ప్రతినిధి : అధికార, ప్రతిపక్షాలకు ఇప్పటికైనా కనువిప్పు కలిగేనా? రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన బిజెపికి దూరంగా ఉండేనా? అన్న చర్చ గడిచిన నాలుగు రోజులుగా జిల్లా…

సిహెచ్‌డబ్ల్యులను ఆశాలుగా మార్చండి

Feb 17,2024 | 20:01

సాలూరు: ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను అశాలుగా మార్చి వారికిచ్చే వేతనం, ఇతర సౌకర్యాలు అమలు చేయాలని కోరుతూ డిప్యూటీ సిఎం పి.రాజన్నదొరకు…

ఎపి జెఎసి ఆధ్వర్యాన ఉద్యోగుల ర్యాలీ

Feb 17,2024 | 19:59

సాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి జెఎసి ఆధ్వర్యాన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు శనివారం ర్యాలీ చేపట్టారు. జెఎసి తాలూకా యూనిట్‌…