జిల్లా-వార్తలు

  • Home
  • భాగ్యమ్మ, లక్ష్మీదేవి యూనియన్‌ నుంచి బహిష్కరణ

జిల్లా-వార్తలు

భాగ్యమ్మ, లక్ష్మీదేవి యూనియన్‌ నుంచి బహిష్కరణ

Feb 18,2024 | 21:07

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌జమ్మలమడుగు అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులు భాగ్యమ్మ, లక్ష్మీదేవిని క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారిని సంఘం నుంచి బహిష్కరిస్తున్నట్లు అంగన్వాడీ యూనియన్‌ (సిఐటియు అనుబంధం)…

కెరీర్‌ గైడెన్స్‌పై యువతకు అవగాహన

Feb 18,2024 | 21:07

ప్రజాశక్తి – సాలూరు : పట్టణంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించి కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని టౌన్‌ సిఐ జిడి బాబు…

ఎఎన్‌ఎంలపై పనిభారం తగ్గించాలి

Feb 18,2024 | 21:06

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : గ్రామ సచివాలయ ఎఎన్‌ఎంలపై పని భారం తగ్గించాలని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక…

ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

Feb 18,2024 | 21:04

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: ఐక్య పోరాటాలతోనే న్యాయమైన డిమాండ్ల పరిష్కారమవుతాయని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో ఆదివారం అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ విజయోత్సవ…

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య ఎజెండా

Feb 18,2024 | 21:03

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : అత్యంత సంపన్న కార్పొరేట్‌ కంపెనీల నుండి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మలచుకోవడం, మతోన్మాద కార్యక్రమాలకు పెద్ద…

పిట్టల్లా రాలిపోతున్నారు..

Feb 18,2024 | 21:01

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువుకోడానికి వచ్చిన విద్యార్థులు ఏదో ఒక కారణంచేత పసిప్రాయంలోనే మృత్యుఒడికి చేరుతూనే ఉన్నారు.…

‘సిసి’ నీడలో ఇంటర్‌ పరీక్షలు

Feb 18,2024 | 20:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ‘మార్చి ఒకటో తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ప్రశాంతమైన…

ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి

Feb 18,2024 | 20:54

ప్రజాశక్తి-విజయనగరంకోట : తెలుగు యువత ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితిగజపతిరాజు దిశానిర్దేశం చేశారు. స్థానిక అశోక్‌ బంగ్లాలో ఆదివారం తెలుగు యువత సమావేశం ఏర్పాటుచేశారు.…

20న మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Feb 18,2024 | 20:53

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఈ నెల 20న కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌…