జిల్లా-వార్తలు

  • Home
  • ఫోటో జర్నలిస్టు కృష్ణ పై దాడిచేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి : ఏపియుడబ్యూజె

జిల్లా-వార్తలు

ఫోటో జర్నలిస్టు కృష్ణ పై దాడిచేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి : ఏపియుడబ్యూజె

Feb 19,2024 | 13:55

రాయదుర్గం (అనంతపురం) : అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద ముఖ్యమంత్రి నిర్వహించిన సిద్ధం సభలో ఫోటో జర్నలిస్టు కృష్ణ పై విచక్షణారహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడినవారిని కఠినంగా…

అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కరించాలి 

Feb 19,2024 | 13:22

స్పందనలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రజాశక్తి-రాయచోటి : “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో అందిన ప్రజల సమస్యలు రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్…

విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి 

Feb 19,2024 | 12:20

ఉండి ప్రెస్ క్లబ్ ప్రజాశక్తి-ఉండి : అనంతపురం జిల్లా రాప్తాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలో ముఖ్యమంత్రి సాక్షిగా విలేకరులపై దాడి చేసిన వైసిపి శ్రేణులపై…

జీలుగుమిల్లిలో 42 మంది బాలురకు వాంతులు, విరేచనాలు

Feb 19,2024 | 12:12

ప్రజాశక్తి-జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని గిరిజన బాలుర ఆశ్రమ వసతి గృహంలో 42 మంది బాలురు సోమవారం ఉదయం నుండి వాంతులు, విరేచనాలతో బాధపడున్నారు. ఈ…

యువకుడి ఆత్మహత్యయత్నం

Feb 19,2024 | 11:53

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ కు చెందిన మంజునాథ అను యువకుడు సోమవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి రెండు…

చొప్పెల్లలో గడ్డివాము దగ్ధం

Feb 19,2024 | 11:02

ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని చొప్పెల్ల పంచాయతీ సమీపంలో గల రక్షిత మంచినీటి ట్యాంక్ వద్ద స్థానిక రైతు సుంకర నాగేశ్వరావుకు చెందిన భారీ గడ్డి…

హాస్టల్స్ లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Feb 19,2024 | 10:58

ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న హాస్టల్స్ లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సోమవారం తెల్లవారు జాము నుంచి బాపట్ల డిఎస్పీ వెంకటేసులు…

ఏపీ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు అవసరం

Feb 19,2024 | 00:22

సమావేశంలో మాట్లాడుతున్న రాఘవేంద్రరావు ప్రజాశక్తి-తెనాలి : కో-ఆపరేటివ్‌ సొసైటీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏపి కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు అనివార్యమని విశాఖపట్టణం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌…

నగరికి పర్యాటక ‘శోభ’ మంత్రి రోజా చొరవతో మంజూరైన శిల్పారామం

Feb 19,2024 | 00:21

నగరికి పర్యాటక ‘శోభ’ శ్రీ మంత్రి రోజా చొరవతో మంజూరైన శిల్పారామం శ్రీ మండలంలోని తడుకు వద్ద పూర్తయిన భూసేకరణ శ్రీ నియోజకవర్గ అభివృద్ధి పెంపుప్రజాశక్తి –…