జిల్లా-వార్తలు

  • Home
  • కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

జిల్లా-వార్తలు

కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

Jan 26,2024 | 23:59

అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రజాశక్తి-అమలాపురం బిజెపి మతోన్మాద, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోరా, కార్మిక,…

రోడ్లు వేస్తేనే.. ఓట్లు వేస్తాం..

Jan 26,2024 | 23:59

ప్రజాశక్తి- తాళ్లరేవుఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎంఎల్‌ఎ సహా పలువురు ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగిలింది. తమ గ్రామానికి రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులను…

హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Jan 26,2024 | 23:58

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి42 రోజులు జరిగిన అంగన్వాడీల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు జారీ చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌…

ఘనంగా గణతంత్ర వేడుకలు

Jan 26,2024 | 23:56

ప్రజాశక్తి-యంత్రాంగం 75వ గణతంత్ర దినోత్సవాలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో అధికారులు, నాయకులు త్రివర్ణపతాకాలను ఆవిష్కరించారు. ఉత్తమ సేవలందించిన పలువురు అధికారులకు…

‘కంది’ పోయింది –

Jan 26,2024 | 23:54

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు విశ్వప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పంట చేతికందే సమయానికి అతివష్టి, అనావష్టి కారణంగా…

ముగిసిన షటిల్‌ పోటీలు

Jan 26,2024 | 23:52

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని ఉప్పుగుండూరు గ్రామంలో వాసవీ క్లబ్‌ మరియు షటిల్‌ ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో షటిల్‌ పోటీలు నిర్వహించారు.…

టిడిపి గెలుపుకోసం కృషి చేయాలి

Jan 26,2024 | 23:50

ప్రజాశక్తి-కొండపి : రాబోయే ఎన్నికలలో టిడిపి గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కోరారు. స్థానిక గుడిపల్లి…

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

Jan 26,2024 | 23:49

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌ కుమార్‌ ప్రజాశక్తి- లావేరు గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం, సిఎం జగన్మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని…

 డీప్‌బోరు ఏర్పాటు

Jan 26,2024 | 23:48

ప్రజాశక్తి-పెద్దారవీడు : మండల పరిధిలోని కలనూతల గ్రామంలో జీసస్‌ లవ్స్‌ మినిస్ట్రీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో డీప్‌బోరు ఏర్పాటు చేశారు. ఈ బోరును ఎంపిడిఒ జి.రాజ్‌కుమార్‌ మరియు కలనూతల…