‘ఉపాధి’ని నీరుగారుస్తున్న కేంద్రం
సదస్సులో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు రక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ వ్యవసాయ కూలీలంతా…
సదస్సులో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు రక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ వ్యవసాయ కూలీలంతా…
ప్రజాశక్తి – సామర్లకోట సామర్లకోట పట్టణంలో పాడైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎవరికి పట్టనట్టుగా సామర్లకోట పిఠాపురం రోడ్డులో అపార్ట్మెంట్ల సమీ పంలో రోడ్డు పక్కన పడి ఉన్నాయి.…
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్రూరల్ మండలంలోని పిడింగొయ్యిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వేణుగోపాల కృష్ణ ఆదివారం ప్రారంభించారు. గ్రామంలో రు.40 లక్షలతో నిర్మించిన సచివాలయం, రూ.20.80 లక్షలతో…
ప్రజాశక్తి – యంత్రాంగం పోలియో రహిత సమాజమే లక్ష్యమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం 1320 సెంటర్లలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది.…
ప్రజాశక్తి – ఏలేశ్వరం ప్రత్తిపాడు నియోజక వర్గ టిడిపి ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభకు వ్యతిరేకంగా టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పైల సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో టిడిపి…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. అయితే సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడం,…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనపర్తిలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎంఎల్ఎ టిడిపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఎ సత్తి సూర్యనారాయణ రెడ్డి…
ఆర్టిసి గ్యారేజీ కార్మికుల ఆవేదన ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్యలు పట్టించుకోని అధికారులు, యాజమాన్యం నేడు చలో విజయవాడ ప్రజాశక్తి – నరసాపురం ఆర్టిసి బస్సు…
కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజాశక్తి – భీమవరం జిల్లాలో ఆదివారం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. ఆదివారం ప్రారంభించిన పల్స్పోలియోపై…