జిల్లా-వార్తలు

  • Home
  • నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌

జిల్లా-వార్తలు

నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌

Apr 9,2024 | 00:24

నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నోడల్‌ ఆఫీసర్లకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి…

‘ఉపాధి’ పనుల పరిశీలన

Apr 9,2024 | 00:22

‘ఉపాధి’ పనుల పరిశీలనప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: మండలంలోని ముత్తుకూరు గ్రామ పంచాయతీలలో జరుగుతున్న కాలువ పూడిక తీత పనులను సోమవారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక…

డంపింగ్‌యార్డులో అగ్ని ప్రమాదం

Apr 9,2024 | 00:18

డంపింగ్‌యార్డులో అగ్ని ప్రమాదంప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌ చిత్తూరు నగరపాలక సంస్థ డంపింగ్‌యార్డులో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన డంపింగ్‌యార్డు చేరుకుని మంటలను…

ఎవరికి తీపో ఎవరికి చేదో ..!

Apr 9,2024 | 00:16

ఎవరికి తీపో ఎవరికి చేదో ..!ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తెలుగు సంవత్సరాది.. ఉగాది రానే వచ్చింది.. ఈ ఏడాది పొలిటికల్‌ ఉగాదిగా మారిపోయింది.. తీపి, చేదు,…

అసత్యాలు…అసమానతలు..!’దేశం నిజంగా వెలిగిపోతుందా’ సదస్సులో వక్తలు

Apr 9,2024 | 00:14

అసత్యాలు…అసమానతలు..!’దేశం నిజంగా వెలిగిపోతుందా’ సదస్సులో వక్తలుప్రజాశక్తి – తిరుపతి సిటి ‘అసత్యాలు, అసమానతల నడమ దేశం నలిగిపోతుంది’ అని వక్తలు విశ్లేషించారు. వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో…

టిటిడి తిరుపతి జేఈవోగా గౌతమి

Apr 9,2024 | 00:12

టిటిడి తిరుపతి జేఈవోగా గౌతమిప్రజాశక్తి – తిరుపతి బ్యూరోతిరుమల తిరుపతి దేవస్థానం విద్య వైద్య విభాగం జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఎం గౌతమ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం…

ఐఎఎస్‌ గిరీషాపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Apr 9,2024 | 00:09

ఐఎఎస్‌ గిరీషాపై సస్పెన్షన్‌ ఎత్తివేతప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటర్‌ కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్‌ చేసిన ఆరోపణలతో అప్పటి ఇఆర్‌ఒ పిఎస్‌ గిరీషా…

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వీసీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి

Apr 9,2024 | 00:07

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వీసీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతిప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ అకడమిక్‌ కన్సల్టెట్‌ బి.వెంకటేశ్వర్లు రెడ్డిపై…

శ్రీసిటీని సందర్శించిన ఎపిఎంఎస్‌ఎంఇ సిఇ

Apr 9,2024 | 00:05

శ్రీసిటీని సందర్శించిన ఎపిఎంఎస్‌ఎంఇ సిఇఒప్రజాశక్తి – వరదయ్యపాలెం రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ సీఈఓ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ సోమవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ (కస్టమర్‌ రిలేషన్స్‌)…