జిల్లా-వార్తలు

  • Home
  • తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయాలి : కొల్లు

జిల్లా-వార్తలు

తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయాలి : కొల్లు

Apr 10,2024 | 22:42

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) మచిలీపట్నం నియోజకవర్గాన్ని గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌ గా మార్చి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, పోలీసులపై దాడులు చేయిస్తూ స్థానిక శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య…

ఉపాధి కార్మికులకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి

Apr 10,2024 | 22:41

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రఘు ప్రజాశక్తి-గన్నవరం ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.600 ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు : కలెక్టర్‌

Apr 10,2024 | 22:39

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఏదైనా ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు ఎప్పటికప్పుడు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా…

కొండాలమ్మ సన్నిధిలో దేవదాయ కమిషనర్‌

Apr 10,2024 | 22:38

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు మండలంలోని వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారిని దేవాలయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనక ఆలయ మర్యాదలతో…

ఉపాధి హామీని సక్రమంగా అమలుచేయాలి

Apr 10,2024 | 22:20

ప్రజాశక్తి-పాచిపెంట : ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సెబి…

వైసిపిలో చేరిన కోట్ల కుటుంబం

Apr 10,2024 | 22:20

ప్రజాశక్తి-మెరకముడిదాం :  రాష్ట్రంలో వైసిపి హయాంలో దుష్టపాలన సాగుతోందని, ఈ పాలనకు చరమగీతం పాడాలని చీపురుపల్లి టిడిపి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గురువారం మండలానికి…

12న ఇండియా వేదిక బహిరంగ సభ

Apr 10,2024 | 22:19

విలేకర్లతో మాట్లాడుతున్న జంగాల అజరుకుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు : ‘ఇండియా’ వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఈనెల 12న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ…

ఎన్‌సిఎస్‌ కార్మికులకు కుచ్చుటోపీ

Apr 10,2024 | 22:18

నాలుగేళ్లయినా కార్మికులకు చెల్లించని బకాయిలు దొంగచాటున మెటీరియల్‌ తరలింపు ఆందోళనలో కార్మికులు ప్రజాశక్తి-బొబ్బిలి : ఎన్‌సిఎస్‌ చక్కెర కర్మాగారం కార్మికులకు యాజమాన్యం కుచ్చుటోపీ పెట్టింది. కార్మికుల కష్టంతో…

ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలి

Apr 10,2024 | 22:18

ప్రజాశక్తి-కొమరాడ : ఎర్రజెండా తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, ఎమ్‌పి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. ఈ…