జిల్లా-వార్తలు

  • Home
  • అనంతగిరిలో భారీ వర్షం

జిల్లా-వార్తలు

అనంతగిరిలో భారీ వర్షం

Apr 7,2024 | 00:10

ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలో శనివారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు గురై మూడు దుక్కిటెద్దులు మృతి చెందాయి. అనంతగిరి ఘాట్‌ రోడ్డులో అరుకు ప్రధాన రహదారిపై…

అరుకు సీటును బిజెపికి కేటాయిస్తే సహకరించేది లేదు

Apr 7,2024 | 00:09

ప్రజాశక్తి -అరకులోయ :రాష్ట్రంలో బీజేపి, టీడీపి, జనసేన పొత్తులో భాగంగా అరకు అసెంబ్లీ టికెట్‌ టిడిపి సమన్వయకర్త సియారి దొన్ను దొరకు కేటాయిస్తేనే పని చేస్తామని, బిజెపికి…

అన్నమయ్య గొప్ప సామాజికవేత్త

Apr 7,2024 | 00:08

అన్నమయ్య గొప్ప సామాజికవేత్త ప్రజాశక్తి – తిరుపతి సిటిభగవంతుని దష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజికవేత్త అని…

కూటమి, వైసిపి అభ్యర్థులను ఓడించండి

Apr 7,2024 | 00:07

ప్రజాశక్తి-డుంబ్రిగూడ: ఆదివాసి వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగంలో గిరిజనులు కల్పించిన హక్కులను చట్టాలను తుంగలో తొక్కి అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న టిడిపి బిజెపి కూటమి,…

ప్రతిరోజూ తాగునీరు సరఫరా చేయాలి : సిపిఎం

Apr 7,2024 | 00:06

విలేకర్లతో మాట్లాడుతున్న సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, తదితరులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సత్తెనపల్లి పట్టణంలో క్రమం తప్పకుండా తాగునీరు సరఫరా చేయాలని, సోమవారం…

పల్నాడు ప్రజలకు అన్యాయం చేసిన జగన్‌ : టిడిపి

Apr 7,2024 | 00:05

విలేకర్లతో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు, మల్లికార్జునరావు ప్రజాశక్తి – వినుకొండ : పల్నాడు ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా అన్యాయం చేశారని కూటమి తరుపున వినుకొండ…

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది..

Apr 7,2024 | 00:04

సమావేశంలో ఎంపిపి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజాశక్తి – రెంటచింతల : వివిధ గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, మండుతున్న ఎండలకు…

బస్సుల కోసం ఎండలో పడిగాపులు

Apr 7,2024 | 00:04

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ఆర్టీసీ బస్సులు నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ‘మేము సిద్ధం’ సభకు తరలివెళ్లడంతో సత్తెనపల్లిలో బస్సుల్లేక ప్రయాణికులు…