జిల్లా-వార్తలు

  • Home
  • ఆకట్టుకుంటున్న నంది నాటకోత్సవాలు

జిల్లా-వార్తలు

ఆకట్టుకుంటున్న నంది నాటకోత్సవాలు

Dec 28,2023 | 01:58

 రాతిలో తేమ నాటకంలో ఓ సన్నివేశం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలలో భాగంగా ఐదో రోజు బుధవారం ఏడు నాటికలను…

హామీలు అమలునే కోరుతున్నాం..

Dec 28,2023 | 01:57

నరసరావుపేటలో నిరసన తెలుపుతున్న కార్మికులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా గుంటూరులో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట, పల్నాడు జిల్లా…

హామీలు అమలునే కోరుతున్నాం..

Dec 28,2023 | 01:55

గుంటూరులో మోకాళ్లపై నిలుచొని నిరసన తెలియజేస్తున్న కార్మికులు, నాయకులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా గుంటూరులో నగరపాలక సంస్థ కార్యాలయం…

రూ.869 కోట్లతో జెడ్పీ బడ్జెట్‌

Dec 28,2023 | 01:54

విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ విడుదల చేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌, తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.869 కోట్ల…

ఎమ్మెల్సీ ఇల్లు ముట్టడి.. ఎమ్మెల్యేలకు వినతులు

Dec 28,2023 | 01:48

మంగళగిరిలో ఎమ్మెల్సీ హనుమంతరావు ఇంటి వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి – మంగళగిరి : జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మో ఉధృతంగా కొనసాగు తోంది.…

హామీలు అమలు చేయకపోతే సమ్మె ఉధృతం

Dec 28,2023 | 01:42

సత్తెనపల్లిలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద శిబిరంలో మాట్లాడుతున్న కె. ఉమామహేశ్వరరావు సత్తెనపల్లి: పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని,…

మోకాళ్లపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

Dec 28,2023 | 01:42

మంగళగిరిలో ధర్నా చేస్తున్న కార్మికులు ప్రజాశక్తి-తెనాలి : పారిశుధ్యం మెరుగు పరిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. కోవిడ్‌ వంటి భయంకరమైన పరిస్థితుల్లో అంతా ఇళ్ళకే పరిమితమైనా మేము మాత్రం…

కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 28,2023 | 01:36

గుంటూరులో దీక్షలు చేస్తున్న ఉద్యోగులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ను విద్యా శాఖలో విలీనం చేసి, క్రమబద్దీకరించాలని తదితర…

కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 28,2023 | 01:34

నరసరావుపేటలో దీక్షలు చేస్తున్న ఉద్యోగులు  ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి, క్రమబద్దీకరించాలని తదితర…