జిల్లా-వార్తలు

  • Home
  • స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు సిపిఎం గెలుపు అవసరం

జిల్లా-వార్తలు

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు సిపిఎం గెలుపు అవసరం

May 12,2024 | 00:16

రైల్వే క్వార్టర్స్‌లో వాకర్స్‌తో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గునాయుడు ప్రజాశక్తి -గాజువాక: స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, ఇండియా ఫోరం బలపరిచిన సిపిఎం, గాజువాక…

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు

May 12,2024 | 00:07

మాట్లాడుతున్న పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌, పక్కన ట్ర్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డిఆర్‌ఒ వినాయకం  పల్నాడు : జిల్లాఎన్నికలకు సంబంధించి నిర్దేశిత నివేదికలు అన్ని సకాలంలో అందజేసేలా చర్యలు…

వైసిపిలో పలువురు చేరిక

May 12,2024 | 00:07

ప్రజాశక్తి -అనంతగిరి:ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు వైసిపిలో చేరారు. మండలంలోని కాశీపట్నం పంచాయతీ తట్టవలస గ్రామనికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసిపిలో చేరినట్లు మండల…

ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లు పరిశీలన

May 12,2024 | 00:05

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ: సార్వత్రిక ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లేందుకు, తిరిగి స్వీకరించేందుకు అనుగుణంగా ఎయులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల వద్ద ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.…

వైన్‌ షాపుల ముందు మందుబాబుల బారులు

May 12,2024 | 00:03

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులకు 48 గంటల పాటు డ్రైడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శనివారం ఉదయం నుంచి యర్రగొండ పాలెం పట్టణంలోని…

ఎన్నికల సిబ్బందికి అసౌకర్యం లేకుండా చర్యలు

May 12,2024 | 00:02

ప్రజాశక్తి-పాడేరు : ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.వివేకానందన్‌, కలక్టర్‌, జిల్లా…

మెటీరియల్‌ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్‌

May 12,2024 | 00:02

ఏర్పాట్లపై సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌  గుంటూరు:  గుంటూరు తూర్పు నియోజక వర్గానికి 13న జరిగే పోలింగ్‌కు సంబం ధించిన మెటీరియల్‌ పంపిణీకి స్థానిక ఏసీ కాలేజిలో ఏర్పాట్లు…

ధన రాజకీయాల అడ్డాగా తాజా ఎన్నికలు

May 12,2024 | 00:01

కానరాని రాజకీయ అంశాల ప్రస్తావన సిిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : ప్రస్తుత ఎన్నికల్లో ధన రాజకీయాలు అధికం కావడం…

పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా తీర్పు ఉండాలి

May 12,2024 | 00:01

 ప్రజాశక్తి-ఉక్కునగరం : కేంద్ర, రాష్ట్ర పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా స్టీల్‌ ఉద్యోగుల తీర్పు ఉండాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ అభ్యర్థించారు. స్టీల్‌ప్లాంట్‌లోని డబ్ల్యూఆర్‌ఎమ్‌ క్యాంటీన్‌ వద్ద…