జిల్లా-వార్తలు

  • Home
  • 24న జగన్‌ పర్యటన

జిల్లా-వార్తలు

24న జగన్‌ పర్యటన

Apr 21,2024 | 22:12

సభా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలిలో బస్సు యాత్ర టెక్కలిలో ‘మేమంతా సిద్ధం’ ముగింపు సభ వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌…

మన్యం జిల్లా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులకు బి-ఫారాలు

Apr 21,2024 | 22:11

గుమ్మలక్ష్మీపురం : పార్వతీపురం మన్యం జిల్లాలో పోటీ చేస్తున్న కురుపాం, సాలూరు, పార్వతీపురం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులు తోయక జగదీశ్వరి, గుమ్మడి సంధ్యారాణి, బోనెల విజయచంద్ర టిడిపి…

అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

Apr 21,2024 | 22:09

 ప్రజాశక్తి -భామిని : మండలంలోని బాలేరు సమీపంలో బత్తిలి నుండి శ్రీకాకుళం వెళ్లే ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసు కువెళ్లిన సంఘటన ఆదివారం చోటు…

పట్టణంలో కానరాని స్వచ్ఛత

Apr 21,2024 | 22:09

పార్వతీపురంటౌన్‌ : జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణంలో ఎక్కడా స్వచ్ఛత కానరావడం లేదు. ఆయా వార్డుల్లో పారిశుధ్య నిర్వహణపై స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ ప్రజారోగ్య విభాగం అధికారులు,…

టిడిపి అభ్యర్థులకు బిఫామ్‌లు

Apr 21,2024 | 22:09

బిఫామ్‌లను అందుకుంటున్న టిడిపి అభ్యర్థులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఆ…

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి

Apr 21,2024 | 22:09

ప్రజాశక్తి – పెద్దాపురం జన విజ్ఞాన వేదిక, మద్యం, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కుమ్మరి వీధిలోని సంత మార్కెట్‌ పరిసరాల్లో ప్రలోభాలకు…

భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూ.70 కోట్లతో నీటి సరఫరా

Apr 21,2024 | 22:09

ప్రజాశక్తి- భోగాపురం : భోగాపురం అంతార్జాతీయ విమానాశ్రయానికి నీటి సరఫరా పనులు ప్రారంభమయ్యాయి. ఈ విమానాశ్రయానికి ఒకరోజుకు 5 మిలియన్‌ (50లక్షలు) లీటర్లు అవసరమని గుర్తించారు. అందుకు…

జోరుగా సిపిఎం ఎన్నికల ప్రచారం

Apr 21,2024 | 22:08

కొమరాడ : కురుపాం నియోజవర్గంలో దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని కురుపాం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి మండంగి రమణ అన్నారు. మండలంలోని…

దేవాదాయశాఖ ఎసి అరసవల్లి సందర్శన

Apr 21,2024 | 22:07

చిత్రపటాన్ని అందిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ దేవాదాయశాఖ అదనపు కమిసనర్‌ టి.చంద్రకుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని…