జిల్లా-వార్తలు

  • Home
  • నాలుగో రోజున ‘ఉక్కు’ పెన్షనర్ల దీక్షలు

జిల్లా-వార్తలు

నాలుగో రోజున ‘ఉక్కు’ పెన్షనర్ల దీక్షలు

Feb 8,2024 | 23:54

ప్రజాశక్తి -కరాస:తమ సమస్యల పరిష్కారానికి ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌, జిల్లా కమిటీ ఆధ్వర్యాన మర్రిపాలెం పిఎఫ్‌ కార్యాలయం వద్ద చేపడుతున్న రిలేదీక్షలు నాలుగో…

.మలేరియా కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

Feb 8,2024 | 23:48

ప్రజాశక్తి -గాజువాక : జివిఎంసి మలేరియా విభాగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ కార్మికులుగా గుర్తించి, వారికి ప్రభుత్వపరంగా ప్రయోజనాలను కల్పించాలని జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, గాజువాక…

రైతులకు అందని సున్నా వడ్డీ

Feb 8,2024 | 23:46

రెండేళ్లుగా బ్యాంకు ఖాతాలకు జమకాని నగదు అన్నదాతలకు తప్పని ఎదురుచూపులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో రైతులు సున్నా వడ్డీ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత…

నేర నియంత్రణకు సిసి కెమెరాలు కీలకం

Feb 8,2024 | 23:46

ప్రజాశక్తి -తగరపువలస : నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు నిఘా ఎంతో కీలకమని భీమిలి సిఐ డి.రమేష్‌ స్పష్టం చేశారు. గురువారం బాలాజీనగర్‌, చిట్టివలస, పెరికివీధి ప్రాంతాల్లో…

నేడే సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం

Feb 8,2024 | 23:44

విజయవంతంగా ట్రయల్‌ రన్‌ ప్రజాశక్తి- సింహాచలం : సింహాద్రి అప్పన్న తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 9న, శుక్రవారం సాయంకాలం కొండదిగువ వరహా పుష్కరిలో 5:30గంటలకు స్వామి…

పల్ల వెంకన్న నర్సరీలో నటుడు శ్రవణ్‌

Feb 8,2024 | 23:44

ప్రజాశక్తి-కడియం తెలుగు చిత్ర సీమలో సంచలన నటుడు శ్రవణ్‌ రాఘవేంద్ర గురు వారం కడియం పల్ల వెంకన్న నర్సరీని సందర్శించారు. ఆయనకు నర్సరీ డైరెక్టర్‌ పల్ల వినరు…

శిద్దా వెంకటసుబ్బారావుకు నివాళి

Feb 8,2024 | 23:43

ప్రజాశక్తి-చీమకుర్తి : మాజీ మంత్రి శిద్దారాఘవరావు సోదరుడు, శ్రీవాసవీ గ్రానైట్‌ యజమాని శిద్దా వెంకటసుబ్బారావుకు పలువురు ఘన నివాళులర్పించారు. స్థానిక శిద్దావారి వీధిలో శిద్దా వెంకటసుబ్బారావు సంస్మరణ…

మురుగునీటితో కాజ్‌వే ఛిద్రం!

Feb 8,2024 | 23:43

గోస్తనీ బ్రిడ్జి నిర్మాణానికి వేసిన శిలాఫలకం తెంచిన తంటా రాకపోకలకు పాదచారులు, వాహనదారుల అవస్థలు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజాశక్తి-పద్మనాభం : జనాభాపరంగా మండలంలోనే మూడవ అతి…

ఇళ్ల పట్టాలను ఎంఎల్‌ఎ అమ్ముకున్నారంటూ ధర్నా

Feb 8,2024 | 23:42

ప్రజాశక్తి – బిక్కవోలు బిక్కవోలు మండలంలో స్థానిక వైసిపి నాయకుల సహకారంతో అనర్హులకు ఇళ్ల పట్టాలను ఎంఎల్‌ఎ అమ్ముకున్నారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు.…