జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజలు శాంతియుతంగా మెలగాలి: సిఐ

జిల్లా-వార్తలు

ప్రజలు శాంతియుతంగా మెలగాలి: సిఐ

May 24,2024 | 23:34

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ఒకరినొకరు రెచ్చగొట్టుకునే విధంగా ప్రవర్తించకుండా శాంతియుతంగా మెలగాలని మార్కాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని…

సృజనాత్మకను వెలికి తీసేందుకే శిక్షణ: ఐద్వా

May 24,2024 | 23:30

ప్రజాశక్తి-సంతనూతలపాడు: పిల్లల్లో దాగి వున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తు న్నట్లు ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. ఐద్వా, జెవివి…

బడిబయట ఉన్న వికలాంగ పిల్లల గుర్తింపు

May 24,2024 | 23:28

ప్రజాశక్తి- పద్మనాభం : సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాల మేరకు సామయ్యవలస. మునివానిపాలెం గ్రామాలలో నిర్వహిస్తున్న 18ఏళ్లలోపు బడిబయట ఉన్న వికలాంగ పిల్లల గుర్తింపు,…

చైతన్య మహిళా కాలేజీలో ప్రాంగణ ఎంపికలు

May 24,2024 | 23:25

  ప్రజాశక్తి -గాజువాక: గాజువాక చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం టెక్‌ మహేంద్ర సంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాలేజీకి చెందిన రెండు వందల…

కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తత అవసరం

May 24,2024 | 23:23

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఓట్ల లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్‌ సమయంలో వైసిపి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని స్థానిక వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు…

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

May 24,2024 | 23:22

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: ఉపవిద్యాశాఖ అధికారులు నియామకం కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల 25న పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత శాఖలు…

జంతు సంక్రమిత వ్యాధులపై అప్రమత్తత

May 24,2024 | 23:21

ప్రజాశక్తి -ఆనందపురం: జంతువులు ద్వారా మనుషులకు వచ్చే వ్యాధులు అరికట్టడానికి అన్ని శాఖల సమన్వయంతో ఐక్యకార్యాచరణ అవసరమని వన్‌ హెల్త్‌ కమిటీ ప్రతినిధి డాక్టర్‌ ప్రదీష్‌ అన్నారు.…

300 దరఖాస్తులు.. 3 బోర్లు..శ్రీ అందని ద్రాక్షల వైయస్సార్‌ జలకళ..శ్రీ దరఖాస్తులు 300, అర్హత 156, అనుమతి 28, వేసిన బోర్లు..3

May 24,2024 | 23:20

300 దరఖాస్తులు.. 3 బోర్లు..శ్రీ అందని ద్రాక్షల వైయస్సార్‌ జలకళ..శ్రీ దరఖాస్తులు 300, అర్హత 156, అనుమతి 28, వేసిన బోర్లు..3 ప్రజాశక్తి- వెదురుకుప్పం పంటపొలాల్లో సొంత…

యువతలో కళా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం

May 24,2024 | 23:20

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : రాష్ట్ర వ్యాప్తంగాయువతలో ఉన్న కళాప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా నక్షత్ర ద స్టార్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎయు విసి ఆచార్య…