జిల్లా-వార్తలు

  • Home
  • ఎక్కడికక్కడ నిర్బంధం

జిల్లా-వార్తలు

ఎక్కడికక్కడ నిర్బంధం

Dec 22,2023 | 00:58

  సిఎం పర్యటన నేపథ్యంలో సిపిఎం, ఆదివాసీ గిరిజన సంఘం, సిఐటియు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. పోలీసు, ప్రభుత్వ తీరును సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ…

పిల్లలు.. భవిష్యత్తు వెలుగులు

Dec 22,2023 | 00:56

ప్రజాశక్తి – పాడేరు టౌన్‌, చింతపల్లి విలేకరులుపిల్లలు… భవిష్యత్తు వెలుగులని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. స్థితిమంతుల పిల్లలకు ధీటుగా పేదింటి పిల్లలను నిలపడమే తమ…

ట్యాబ్‌ల ద్వారా చదువులు: బూచేపల్లి

Dec 22,2023 | 00:56

ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులు జగనన్న ఇచ్చిన ట్యాబ్‌లను అందిపుచ్చుకొని చదువులో రాణించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. గురువారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో దర్శి…

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

Dec 22,2023 | 00:54

ప్రజాశక్తి-సంతనూతలపాడు: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు చేతుల మీదుగా…

కరువు నివారణ చర్యలు చేపట్టాలి

Dec 22,2023 | 00:50

ప్రజాశక్తి-సిఎస్‌పురం: వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో కరువు పరిస్థితులు ఏర్పడటం వల్ల రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ…

అంగన్‌వాడీ సమ్మెను పరిష్కరించాలి: ఐద్వా

Dec 22,2023 | 00:48

ప్రజాశక్తి-సంతనూతలపాడు: అంగన్వాడీ కార్యకర్తలు గత పది రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్‌ చేశారు. గురువారం…

జేవీవీ చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌

Dec 22,2023 | 00:46

ప్రజాశక్తి-సంతనూతలపాడు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. టాలెంట్‌ టెస్ట్‌ ప్రశ్న పత్రాలను…

సీఎం కప్‌ బాక్సింగ్‌ టోర్నీ విజేత విశాఖపట్నం

Dec 22,2023 | 00:27

రన్నరప్‌గా విజయనగరం జట్లు విజేతలకు మంత్రి అమర్‌నాథ్‌ బహుమతుల ప్రదానం ప్రజాశక్తి- సీతమ్మధార : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్ర బాక్సింగ్‌ అసోసియేషన్‌…

నిర్లక్ష్యం నీడలో ఆర్వో ప్లాంట్‌

Dec 22,2023 | 00:15

ప్రజాశక్తి-సిఎస్‌పురం రూరల్‌: మండలంలోని ఏ కొత్తపల్లి గ్రామంలో మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్‌ను బాగు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గ్రామస్తులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.…