జిల్లా-వార్తలు

  • Home
  • సంక్షోభంలో మైనారిటీల సంక్షేమం

జిల్లా-వార్తలు

సంక్షోభంలో మైనారిటీల సంక్షేమం

Apr 28,2024 | 00:29

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని శాసన మండలి మాజీ చైర్మన్‌ ఎంఎ షరీఫ్‌, టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే…

వాలసిలో దాహం దాహం –

Apr 28,2024 | 00:29

అనంతగిరి:మండలంలోని వాలసి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తింది. గత వారం రోజులుగా తాగునీటి సమస్య సరఫరా నిలిచి పోవడంతో ఆ గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు…

రాష్ట్రాన్ని కాపాడుకుందాం: ఏలూరి

Apr 28,2024 | 00:27

ప్రజాశక్తి-చిన్నగంజాం: విధ్వంస, అరాచకవాది జగన్‌ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగుదేశం పర్చూరు అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.…

టిడిపిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం

Apr 28,2024 | 00:24

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి టిడిపిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా రని టిడిపి వైపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కుమార్తె డాక్టర్‌ గూడూరి చెల్సియా…

ఈదురుగాలులతో భారీ వర్షం

Apr 28,2024 | 00:22

ప్రజాశక్తి -హుకుంపేట:-శనివారం భయంకరమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి శనివారం వారపు సంతకు వచ్చిన వారంతా పెట్రోల్‌ బంక్‌ వద్ద తలదాచుకున్నారు. రెండు గంటలసేపు…

భార్గవికి శుభాకాంక్షలు

Apr 28,2024 | 00:21

భార్గవికి శుభాకాంక్షలు ప్రజాశక్తి -వెదురుకుప్పం మండలంలోని బుట్టి రెడ్డి కిందికి గ్రామానికి చెందిన భార్గవి పదో తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు 592 సాధించింది. మండలంలోనే…

ఇండియా బ్లాక్‌తోనే అభివృద్ధి సాధ్యం

Apr 28,2024 | 00:20

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, అరకులోయ విలేకరులు ఇండియా బ్లాక్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాద్యమని, ప్రజలకు న్యాయం జరుగుతుందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల, సిపిఎం రాష్ట్ర…

బాలయ్యకు ఘన స్వాగతం

Apr 28,2024 | 00:20

బాలయ్యకు ఘన స్వాగతంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకష్ణ శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరూకు విచ్చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన…

మిట్టగాంధీపురంలో భూ వివాదం

Apr 28,2024 | 00:18

మిట్టగాంధీపురంలో భూ వివాదం ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)మంగళం పరిధిలోని న్యూ మంగళం పంచాయతీలోని మిట్టగాంధీపురం వద్ద భూ వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం మాటలతో మొదలై ఘర్షణకు దారి తీసింది.…