జిల్లా-వార్తలు

  • Home
  • మతోన్మాద శక్తులను ఎండగట్టాలి

జిల్లా-వార్తలు

మతోన్మాద శక్తులను ఎండగట్టాలి

Mar 22,2024 | 21:30

 సీతానగరం : దేశంలో ప్రస్తుతం మతోన్మాదం వెర్రితలలు వేస్తుందని, కావున భగత్‌ సింగ్‌ ఆశయాలను, ఆకాంక్షలను, భావాలను విరివిగా ప్రజల్లో తీసుకువెళ్లి మతోన్మాద శక్తులను ఎండగట్టాలని సిపిఎం…

భారీగా బెల్లం ఊటలు ధ్వంసం

Mar 22,2024 | 21:28

పాచిపెంట: సాలూరు రూరల్‌ సిఐ జి.బాలకృష్ణ, స్థానిక ఎస్సై పి.నారాయణరావు ఆధ్వర్యాన ఒడిశాలోని సుంకి ఎస్సై, తన సిబ్బంది కలిసి సుంకి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల…

బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానా

Mar 22,2024 | 21:25

ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌ బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేస్తే జరిమానా విధిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక మున్సిపాలిటీలోని పలు వీధులల్లో పర్యటించి…

లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం

Mar 22,2024 | 21:22

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని ఐసిడిఎస్‌ సిడిపిఒ రాజేశ్వరి అన్నారు. శుక్రవారం స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్‌లో భేటీ బచావో బేటి పడావోలో…

విద్యారంగ సమస్యలపై పోరాటమే భగత్‌సింగ్‌కు నివాళి

Mar 22,2024 | 21:21

 ప్రజాశక్తి-బొబ్బిలి : విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేసే పోరాటమే భగత్‌సింగ్‌కు ఘనమైన నివాళి అని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి అన్నారు. స్థానిక శ్రీ శిరిడిసాయి…

నివేదికలు ఎప్పటికప్పుడు పంపాలి : కలెక్టర్‌

Mar 22,2024 | 21:17

ప్రజాశక్తి-రాయచోటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని జిల్లా…

మాధవికే మద్దతు

Mar 22,2024 | 21:17

 ప్రజాశక్తి-డెంకాడ, పూసపాటిరేగ : పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవికే తమ మద్దతని టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు ప్రకటించారు. టిడిపి, జనసేన,…

వ్యాగన్‌ కేంద్రాన్ని కొనసాగించాలని నిరసన

Mar 22,2024 | 21:16

 ప్రజాశక్తి-బొబ్బిలి : రైల్వే స్టేషన్లో వ్యాగన్‌ లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తే రైలు పట్టాలపై బైఠాయించి ఆందోళన చేస్తామని పట్టణ కళాసీ సంఘం…

కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చేరొద్దు : ఎస్‌ఎఫ్‌ఐ

Mar 22,2024 | 21:16

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ కార్పొరేట్‌ చదువులు పిల్లల జీవితాలకు ఉరితాళ్లని, ఆర్భాటాల కోసం పిల్లలను కార్పొరేట్‌ కళాశాలల్లో చేర్చి వారి జీవితాలు నాశనం చేయొద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు…