జిల్లా-వార్తలు

  • Home
  • జనవరి 24న మెగా రక్తదాన శిబిరం

జిల్లా-వార్తలు

జనవరి 24న మెగా రక్తదాన శిబిరం

Jan 17,2024 | 23:53

ప్రజాశక్తి – రేపల్లె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని…

నియోజకవర్గ అభివృద్ధికి కృషి : తాటిపర్తి

Jan 17,2024 | 23:52

ప్రజాశక్తి-పుల్లలచెరువు : యర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్‌ తెలిపారు. పుల్లల చెరువులో వైసిపి కార్యకర్తల విస్తతస్థాయి సమావేశం బుధవారం…

హనిమిరెడ్డిని కలిసిన సిఐ కృష్ణయ్య

Jan 17,2024 | 23:52

ప్రజాశక్తి – అద్దంకి శాంతి భద్రతలు పరిరక్షణగా విధులు నిర్వహిస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ పి కృష్ణయ్య అన్నారు. బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం వైసిపి…

ప్రజా వ్యతిరేక చట్టం రద్దు చేయాలి

Jan 17,2024 | 23:50

ప్రజాశక్తి – బాపట్ల రూరల్‌ ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు భీమా లీలా కృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య…

పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం : ఎంపిపి

Jan 17,2024 | 23:50

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎంపిపి మూడమంచు వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం బుధవారం…

పిఠాపురానికి నువ్వా..నేనా..!

Jan 17,2024 | 23:50

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థుల ఎం పికలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధికార వైసిపి అభ్యర్థి విషయంలో అధిష్టానం…

నూతన సిఐగా కె నరసింహారావు

Jan 17,2024 | 23:49

ప్రజాశక్తి – సంతమాగులూరు నూతన సిఐగా కె నరసింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తిరుపతి జిల్లా నాయుడుపేట నుండి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన సిఐ…

సిఐ అక్కేశ్వరరావుకు తీవ్ర గాయాలు

Jan 17,2024 | 23:49

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ : కారును ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢకొీన్న ఘనటలో మార్టూరు సిఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నాయుడుపేట – తిరుపతి…

నిరుపేదలకు ఉచిత మెగా వైద్యశిభిరం : వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న రెబ్బ ఇమ్మానియేల్

Jan 17,2024 | 23:48

ప్రజాశక్తి – రేపల్లె ఉచిత వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రూరల్ ఇవాంజికల్ ఫెలోషిప్ విద్యాసంస్థల అధినేత బిషప్ రెబ్బ ఇమ్మానియేల్ అన్నారు. తమ ఫెలోషిప్…