జిల్లా-వార్తలు

  • Home
  • శారద స్పోర్ట్స్‌ మీట్‌లో ఎల్‌కోట విజేత

జిల్లా-వార్తలు

శారద స్పోర్ట్స్‌ మీట్‌లో ఎల్‌కోట విజేత

Feb 26,2024 | 20:55

ప్రజాశక్తి – కొత్తవలస : శారద కంపెనీ నిర్వహించిన వాలీబాల్‌ లీగ్‌ మ్యాచ్‌లో లక్కవరపుకోట జట్టు విజేతగా నిలిచింది. గత మూడు రోజులుగా శారద కంపెనీ ఆధ్వర్యంలో…

విద్యార్థులకు ప్రొఫెసర్‌ శాంతమ్మ ఆదర్శం

Feb 26,2024 | 20:52

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ప్రొఫెసర్‌ శాంతమ్మ అందరికీ ఆదర్శప్రాయురాలని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం…

చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు

Feb 26,2024 | 20:51

ప్రజాశక్తి-విజయనగరం కోట : నగరంలోని తిరుమల మెడికవర్‌ ఆసుపత్రి లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నపిల్లలకు గుండె శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌…

పేదోడి సొంతింటి కల సాకారమే లక్ష్యం

Feb 26,2024 | 20:50

ప్రజాశక్తి – రామభద్రపురం : పేదోడి సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా…

7లోగా అభివృద్ధి పనులు ప్రారంభించాలి

Feb 26,2024 | 20:48

ప్రజాశక్తి- మెరకముడిదాం :అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. మార్చి 7వ తేదీలోగా ప్రారంభోత్సవాలు…

టిడిపిని ఆదరించండి : ఇంటూరి

Feb 26,2024 | 19:43

ప్రచారం నిర్వహిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు టిడిపిని ఆదరించండి : ఇంటూరి ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు పట్టణంలోని 32 వార్డులో మూడోరోజు బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ…

రైల్వే అధికారులకు ‘కంచర్ల’ వినతి

Feb 26,2024 | 19:41

రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న కంచర్ల శ్రీకాంత్‌ రైల్వే అధికారులకు ‘కంచర్ల’ వినతి ప్రజాశక్తి-కందుకూరు ”అమత్‌ భారత్‌ స్టేషన్‌ పధకంలో భాగంగా 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి…

టిడిపిలో భారీగా చేరికలు

Feb 26,2024 | 19:38

టిడిపిలో చేరిన వారితో ఇంటూరి నాగేశ్వరరావు టిడిపిలో భారీగా చేరికలు ప్రజాశక్తి-కందుకూరు పట్టణంలోని 3వ వార్డు ఉప్పుచెరువు ప్రాంతంలో సోమవారం అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు,…

ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతిలేదు.. 6 కేంద్రాల్లో టెట్ పరీక్ష

Feb 26,2024 | 17:35

11530 మంది అభ్యర్థులు హాజరు టెట్ పరీక్ష పరిశీలకులు సబ్బారెడ్డి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 27 తేదీ నుంచి మార్చ్ 6 తేదీ వరకు జిల్లాలో జరగనున్న…