జిల్లా-వార్తలు

  • Home
  • మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తా..

జిల్లా-వార్తలు

మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తా..

Apr 24,2024 | 20:21

  టిడిపి అభ్యర్థి కళావెంకటరావు అట్టహాసంగా నామినేషన్‌ ప్రజాశక్తి-చీపురుపల్లి :  తనను చీపురుపల్లి నుంచి గెలిపిస్తే నియోజకవర్గంలో మూత పడి ఉన్న పరిశ్రమలను తెరిపిస్తానని టిడిపి అభ్యర్థి…

బాల్యవివాహాలను అరికట్టాలి

Apr 24,2024 | 18:22

మాట్లాడుతున్నసిడిపిఒ వైబిటి.సుందరి ప్రజాశక్తి-గోపాలపురం బాల్యవివాహాలను అరికట్టి, ఆడపిల్లలకు విద్యను అందించాలని సిడిపిఒ వైబిటి.సుందరి అన్నారు. బుధవారం మండలంలోని అంబేద్కర్‌ ఆశ్రమ పాఠశాల్లో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో బేటి…

పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో జనంలోకి మనం

Apr 24,2024 | 17:11

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పోస్టల్‌ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఖాతాలపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించేందుకు ఆ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.…

ఇండియా కూటమి తోనే దేశ భవిష్యత్తు : మార్నిడి బాబ్జి

Apr 24,2024 | 17:00

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : దేశ భవిష్యత్తు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని తాడేపల్లిగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి శేఖర్‌(బాబ్జి)పేర్కొన్నారు. బుధవారం సవిత్రు పేటలోని ఆయన…

కర్నూల్‌ వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్‌ నామినేషన్‌ దాఖలు

Apr 24,2024 | 15:41

ప్రజాశక్తి కర్నూలు క్రైమ్‌ : కర్నూల్‌ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఎండి ఇంతియాజ్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఉదయం తొమ్మిది గంటలకు స్వర్గీయ డా.ఇస్మాయిల్‌ స్వగృహంలో…

మొయ్యేరు వద్ద వాహనాల తనిఖీ

Apr 24,2024 | 15:30

 70 వేల రూపాయలు సీజ్‌ ప్రజాశక్తి గణపవరం(పశ్చిమగోదావరి) : మండలంలో మొయ్యేరు శివాలయం వద్ద బుధవారం ఎఫ్‌ఎస్‌టి అధికారులు వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాలకొల్లుకు…

నరసరావుపేట ఎంపి అభ్యర్థిగా అనీల్‌ కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు….

Apr 24,2024 | 15:14

ప్రజాశక్తి-పల్నాడు : సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పల్నాడు జిల్లాలో 6వ రోజైన బుధవారం నరసరావుపేట వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థిగా అనీల్‌ కుమార్‌ యాదవ్‌ తరపున ఆయన…

గూడూరులో 20 మంది వాలంటీర్లు రాజీనామా

Apr 24,2024 | 15:06

ప్రజాశక్తి-గూడూరు (కర్నూలు) : స్థానిక గూడూరు నగర పంచాయతీలో పనిచేస్తున్న 98 వాలంటీర్లలో బుధవారం 20 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. నగర పంచాయతీ కమిషనర్‌ దివాకర్‌…

పాణ్యం సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారం

Apr 24,2024 | 15:01

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : పాణ్యం నియోజకవర్గ నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి డి.గౌసు దేశాయి గెలుపును కాంక్షిస్తూ బుధవారం ప్రజానాట్య మండలి (పిఎన్‌ఎం) కళాకారులు ఎన్నికల ప్రచారంలో…