జిల్లా-వార్తలు

  • Home
  • ఎంఎస్‌ఎంఇ సంస్థల సర్వే ప్రారంభం

జిల్లా-వార్తలు

ఎంఎస్‌ఎంఇ సంస్థల సర్వే ప్రారంభం

Mar 1,2024 | 20:43

పార్వతీపురం : మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) సర్వే శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సర్వే వివరాల పోస్టర్‌ను శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.…

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు

Mar 1,2024 | 20:42

పార్వతీపురంరూరల్‌ : ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.…

ఓటేసేందుకు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

Mar 1,2024 | 20:41

పార్వతీపురం : రానున్న లోక్‌సభ, శాసన సభ సాధారణ ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు ఓటు హక్కును వినియోగించుకోవడంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు స్వీప్‌…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు చర్యలు

Mar 1,2024 | 20:39

పార్వతీపురం : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుటకు, ఓటరు నిర్బయంగా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు చర్యలు

Mar 1,2024 | 20:36

పార్వతీపురం : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుటకు, ఓటరు నిర్బయంగా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం…

పిటిసికి డిజిపి కమాండేషన్‌ డిస్క్‌

Mar 1,2024 | 20:29

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరంలోని పోలీసు ట్రైనింగ్‌ కళాశాలకు బిపిఆర్‌అండ్‌డి ప్రదానం చేసే కమాండేషన్‌ డిస్క్‌ లభించింది. ఈమేరకు గురువారం ఢిల్లీలో పిటిసి ప్రిన్సిపాల్‌ టి.ఆనంద్‌బాబుకు బిపిఆర్‌అండ్‌డి…

కుళాయిలు ప్రారంభం

Mar 1,2024 | 20:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 30వ డివిజన్‌ ధర్మపురిలో ఏర్పాటుచేసిన కుళాయి కనెక్షన్లను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ పతివాడ…

43,209 మందికి రూ.30.31 కోట్ల లబ్ధి

Mar 1,2024 | 20:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో విద్యార్థులకు అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫీజుల చెల్లింపు కోసం జగనన్న విద్యాదీవెన పథకం కింద ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌…

నిండు జీవితానికి రెండు చుక్కలు

Mar 1,2024 | 20:27

ప్రజాశక్తి-విజయనగరంకోట : ఈనెల 3న జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన…