జిల్లా-వార్తలు

  • Home
  • నిత్యావసర సరుకులు పంపిణీ

జిల్లా-వార్తలు

నిత్యావసర సరుకులు పంపిణీ

Mar 22,2024 | 23:44

ప్రజాశక్తి-చింతపల్లి:రంజాన్‌ మాసాన్ని (పర్వదినాన్ని) పురస్కరించుకుని మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు స్థానిక ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 25 కేజీల…

అరవిందబాబుకే మళ్లీ సీటు

Mar 22,2024 | 23:44

అరవిందబాబుకు స్వీట్లు పెడుతున్న టిడిపి శ్రేణులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : బీసీ సామాజిక తరగతి ఓట్లు అధికంగా ఉండడం, ఐదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించడం, అంతర్గత…

ఉపాధి హామీ కూలీలకు సదుపాయాలు కల్పించాలి

Mar 22,2024 | 23:43

ప్రజాశక్తి- పెదబయలు :ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ సభ్యులు బొండా సన్నిబాబు, సీతగుంట ఉపసర్పంచ్‌ బొండా గంగాధరం…

యుటిఎఫ్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన అప్పారి

Mar 22,2024 | 23:43

 అప్పారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా కమిటీ పల్నాడు జిల్లా: యుటిఎఫ్‌ అభివద్ధిలో కీలకపాత్ర పోషించిన అప్పారి వెంకటస్వామి జీవితాన్ని ప్రతి…

గురజాలకు అదనంగా సూపర్‌ సిక్స్‌ పథకాలు : యరపతినేని

Mar 22,2024 | 23:42

పోస్టర్లను ఆవిష్కరింపజేస్తున్న యరపతినేని శ్రీనివాసరావు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలకు అనుగుణంగా గురజాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా మరో సూపర్‌ 6 పథకాలు ఏర్పాటు…

రూ.10 వేల పైన వస్తువులకు బిల్లులుండాల్సిందే

Mar 22,2024 | 23:41

సమావేశంలో మాట్లాడుతున్న వి.సుబ్బారావు ప్రజాశక్తి-ఈపూరు : ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలన్నీ తీసుకుం టున్నట్లు వినుకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌…

రంపచోడవరంలో సిపిఎం విజయం ఖాయం

Mar 22,2024 | 23:39

ప్రజాశక్తి-కూనవరం రానున్న ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌…

గుంటూరు నగరంలో పోలీసు కవాతు

Mar 22,2024 | 23:38

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం కేంద్ర పారామిలటరీ బలగాలతో స్థానిక పోలీసు అధికారులు కవాతు…

కుస్తీ పోటీల్లో గిరిజన విద్యార్థుల ప్రతిభ

Mar 22,2024 | 23:38

ప్రజాశక్తి-కొయ్యూరు చిత్తూరులో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగిన 2024 అండర్‌-20 మెన్‌, ఉమెన్‌ ఛాంపియన్‌ షిప్‌ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో కొయ్యూరు రెజ్లింగ్‌ అకాడమీలో…