జిల్లా-వార్తలు

  • Home
  • ఓటు హక్కు వినియోగించుకోవాలి

జిల్లా-వార్తలు

ఓటు హక్కు వినియోగించుకోవాలి

Mar 13,2024 | 23:00

ప్రజాశక్తి-అమలాపురంఓటు హక్కు వజ్రాయుధం వంటిదని ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో…

శ్మశానవాటిక నిర్మాణానికి భూమిపూజ

Mar 13,2024 | 22:59

శ్మశానవాటిక నిర్మాణానికి భూమిపూజ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)దశాబ్దాల కాలంగా మంగళం పరిధిలోని మిట్టగాంధీపురం గ్రామ ప్రజలు శ్మశాన వాటిక లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌…

జీతాలు, అలవెన్సులు చెల్లించాలి

Mar 13,2024 | 22:58

ప్రజాశక్తి-ముమ్మిడివరంసమగ్ర శిక్షలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమ్మె కాలానికి సంబందించి పెండింగ్‌ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని జిల్లా సమగ్ర శిక్షా…

‘మార్గదర్శకుడు మహాత్మా గాంధీ’

Mar 13,2024 | 22:57

పిడుగురాళ్ల: ప్రపంచానికి మార్గదర్శకుడు జాతిపిత మహాత్మా గాంధీ అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. స్థానిక ఆర్‌ అండ్‌ బి బంగ్లా వద్ద బుధవారం…

కవయిత్రి మొల్లకు నివాళి

Mar 13,2024 | 22:57

కవయిత్రి మొల్లకు నివాళిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ కవయిత్రి మొల్లకు కలెక్టర్‌ లక్ష్మీ శ నివాళి అర్పించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…

బలహీనవర్గాల పారిశ్రామికవేత్తలకు సాయం

Mar 13,2024 | 22:56

ప్రజాశక్తి-అమలాపురందేశంలోని 500 మండలాలకు సంబంధించి బలహీన వర్గాలకు చెందిన ఒక లక్ష మంది పారిశ్రామికవేత్తలకు క్రెడిట్‌ సపోర్టు మంజూరు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.…

ఆక్రమణదారులపై కేసు నమోదు చేయండి

Mar 13,2024 | 22:51

అధికారులకు ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ఆదేశం శ్మశానవాటిక దారి ఆక్రమణల ఫిర్యాదు వాండ్రంలో పర్యటన ప్రజాశక్తి – ఉండి శ్మశానవాటిక ఆక్రమణదారులపై వెంటనే…

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

Mar 13,2024 | 22:50

ప్రజాశక్తి-అమలాపురంఅల్లవరం మండల పరిధిలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధ బుధవారం నిర్వహించారు. ముందుగా కొమరగిరిపట్నం…

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ

Mar 13,2024 | 22:50

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం రాబోయే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం…