జిల్లా-వార్తలు

  • Home
  • ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది 

జిల్లా-వార్తలు

ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది 

Mar 31,2024 | 14:03

ప్రజాశక్తి-కలకడ: ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని వక్తలు కొనియాడారు. మండలంలోని బాటవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయులుగా గంగాద్రి నాయుడు విధులు లేదు నిర్వహిస్తూ మార్చి…

బిజెపిని, దానికి మద్దతుదారులను ఓడించండి

Mar 31,2024 | 14:01

వైసిపి ,టిడిపిలను చిత్తుచిత్తుగా ఓడించండి ప్రజలకు సిపిఎం పిలుపు ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : మతోన్మాద బిజెపిని దానికి మద్దతు తెలుపుతున్న ,వైసిపి టిడిపి ,జనసేన లను చిత్తుచిత్తుగా…

రైతులను వదలని దొంగలు

Mar 31,2024 | 13:09

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : వెదురు కుప్పం మండలం నల్ల వెంగణంపల్లి పంచాయతీ కలిమి చేనులో రైతు పొలాల్లో గుర్తు తెలియని దుండగులు స్టార్టర్ ,మోటార్ కేబుల్…

పర్వతప్రాంత గ్రామాన్ని సందర్శించిన పోలీసులు

Mar 31,2024 | 12:59

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని లోదొడ్డి పంచాయతీ పర్వత ప్రాంతమైన కిండంగి గ్రామాన్ని రాజవొమ్మంగి సీఐ ఎన్ సన్యాసి నాయుడు, జడ్డంగి ఎస్ఐ రఘునాధరావు సిబ్బందితో గ్రామాన్ని సందర్శించి…

‘ఉపాధి’ కల్పనలో రాజవొమ్మంగి మొదటి స్థానం 

Mar 31,2024 | 12:42

ఏపీవో సురేష్ కుమార్ ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయితీలలో ఉపాధి పనులు కల్పించడంలో రాజీవమ్మంగి మండలం రంపచోడవరం నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలిచిందని ఉపాధి…

ఎయిడ్స్ మన చుట్టూనే ఉంది

Mar 31,2024 | 12:34

నిరంతర అప్రమత్తత అవసరం ప్రజాశక్తి-కాకినాడ : మానవ మనుగడలో సహజ విషయమైన లైంగికత ద్వారా వ్యాపించే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తిని అదుపు చేయడం కష్ట సాధ్యమని రంగరాయ…

ఉత్సాహంగా శ్రీవివేకానంద వార్షికోత్సవ వేడుకలు

Mar 31,2024 | 12:31

ప్రజాశక్తి-కాకినాడ : శ్రీవివేకానంద విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి. స్థానిక దంటు కళాక్షేత్రంలో శ్రీవివేకానంద స్కూల్‌ ఇంద్రపాలెం బ్రాంచ్‌ 32వ, మధురానగర్‌ బ్రాంచ్‌ 21వ…

నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో ఉంటా 

Mar 31,2024 | 12:28

మాజీ సర్పంచ్ కూనపరెడ్డి రంగారావు ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గ ఎమ్మేల్యే అభ్యర్ధిగా ఒక రాజకీయ పార్టీ నుంచి కాపు సామాజిక వర్గానికి…

క్రీడాకారుల సమస్యలు పరిష్కరిస్తా : సూర్యప్రకాశ్

Mar 31,2024 | 12:21

ప్రజాశక్తి-రామచంద్రపురం : పట్టణంలో శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు గ్రౌండ్ లో క్రీడా కారులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ సమావేశమయ్యారు. ఎన్నికల…