జిల్లా-వార్తలు

  • Home
  • ఇండియా వేదికను గెలిపించుకుందాం

జిల్లా-వార్తలు

ఇండియా వేదికను గెలిపించుకుందాం

Apr 16,2024 | 01:34

ప్రజాశక్తి-చీరాల: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు, దళిత మహాసభ రాష్ట్ర…

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

Apr 16,2024 | 01:31

ప్రజాశక్తి-పెద్దదోర్నాల:  రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కుమారుడు గూడూరి అజిత్‌, కుమార్తె డాక్టర్‌ గూడూరి చెల్సియా అన్నారు. సోమవారం…

రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్‌, వామపక్షాలతోనే సాధ్యం

Apr 16,2024 | 01:29

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్‌, వామపక్షాలతోనే సాధ్యమని బాపట్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జెడీ శీలం పేర్కొన్నారు. సోమవారం నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని కాపు కళ్యాణ…

బాబు వస్తే రూ.4 వేలు పింఛన్‌: గొట్టిపాటి లక్ష్మి

Apr 16,2024 | 01:26

ప్రజాశక్తి-దర్శి: మాజీ సిఎం నారా చంద్రబాబు అధికారంలోకి వస్తేనే వృద్ధులందరికీ నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తారని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.…

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

Apr 16,2024 | 01:15

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వై రమేష్‌పై పలువురు ప్రజాప్రతినిధులు మండల సర్వసభ్య సమావేశం లో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మూడమంచు…

గిద్దలూరును అభివృద్ధి చేయడమే అశోక్‌రెడ్డి లక్ష్యం

Apr 16,2024 | 01:12

ప్రజాశక్తి-గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే అశోక్‌రెడ్డి లక్ష్యమని ఆయన సతీమణి ముత్తుముల పుష్పలీల అన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని 5వ వార్డులో ఇంటింటికీ తిరిగి ఎన్నికల…

వైసీపీ, బీజేపీ కూటమిని ఓడించాలి: సీపీఎం

Apr 16,2024 | 01:09

ప్రజాశక్తి-సంతనూతలపాడు: కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని, దానికి మద్దతి స్తున్న రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేనలను, బీజేపీతో అంటకాగుతున్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ…

టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

Apr 16,2024 | 01:06

ప్రజాశక్తి-వెలిగండ్ల: మండల కేంద్రమైన వెలిగండ్లలో పలు కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలోకి చేరాయి. సోమవారం వెలిగండ్ల ఉప సర్పంచ్‌ ప్రసన్న శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు కనిగిరి…

ప్రజల ప్రాణాలతో మెడికల్‌ మాఫియా చెలగాటం: కీర్తన

Apr 16,2024 | 00:24

ప్రజల ప్రాణాలతో మెడికల్‌ మాఫియా చెలగాటం: కీర్తనప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతి నగరంలో నకిలీ మందులతో మెడికల్‌ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.కీర్తన…