జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు

జిల్లా-వార్తలు

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు

Mar 28,2024 | 22:10

సమస్యాత్మక కేంద్రాలను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి ఖజావలి ప్రజాశక్తి – భీమడోలు భీమడోలు మండలంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించిన గ్రామాల్లో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి,…

పలువురు ప్రముఖుల వాహనాలు తనిఖీ

Mar 28,2024 | 22:09

ప్రజాశక్తి – కామవరపుకోట రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోటలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద గురువారం పలువురు ప్రముఖుల వాహనాలను తనిఖీలు చేసినట్లు ఎన్నికల…

విజయానికి కృషి చేయండి : గ్రంధి

Mar 28,2024 | 21:52

ప్రజాశక్తి – వీరవాసరం వచ్చే ఎన్నికల్లో వైసిపి కార్యకర్తలు అభ్యర్థులుగా భావించి తన విజయానికి కృషి చేయాలని ఎంఎల్‌ఎ, భీమవరం వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు.…

నేడు బనగానపల్లెలో ప్రజాగళం యాత్ర

Mar 28,2024 | 21:43

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి నేడు బనగానపల్లెలో ప్రజాగళం యాత్ర – టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాక -విజయవంతం చేయాలి : మాజీ…

ఊసే లేని హామీలు

Mar 28,2024 | 21:42

బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఊసే లేని హామీలు – నంద్యాల జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర – వైసిపి…

పార్వతీపురంలో ఐటిఐ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

Mar 28,2024 | 21:42

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో ఐటిఐ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రం లేకపోవడం అన్యాయమని వెంటనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పండు…

నూతన వరి వంగడాలు సాగు చేయాలి : ఎడిఎ

Mar 28,2024 | 21:39

ప్రజాశక్తి – పాచిపెంట: రైతులు పాత వంగడాల స్థానంలో కొత్త వరి వంగడాలను పరిశీలనాత్మకంగా రాబోయే ఖరీఫ్‌ సీజన్లో సాగు చేయాలని వ్యవసాయ శాఖ సహాయసంచాలకులు మధుసూదనరావు…

రాష్ట్రాన్ని కాపాడుకుందాం

Mar 28,2024 | 21:38

ఎన్నికల ప్రచారంలో పల్లె రఘునాథరెడ్డి                 పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామనిమాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం…

మలేరియా ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలి

Mar 28,2024 | 21:37

ప్రజాశక్తి – పాచిపెంట/సాలూరురూరల్‌: జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలని ఎన్‌విబిడిసి రాష్ట్ర ఉప సంచాలకులు ఎటి రామనాధరావు అన్నారు. ఎన్‌విబిడిసి రాష్ట్ర ఉప సంచాలకులు…