జిల్లా-వార్తలు

  • Home
  • సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : పివిఎల్

జిల్లా-వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : పివిఎల్

Feb 7,2024 | 14:54

ప్రజాశక్తి-ఉండి : సీఎం రిలీఫ్ ఫండ్ పేద మధ్యతరగతి ప్రజలకు వరం అని డిసిసిబి చైర్మన్, ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. బుధవారం ఉండి…

25 వేల పోస్టులతో ‘మెగా డీఎస్సీ’

Feb 7,2024 | 14:50

నోటిఫికేషన్ ఇవ్వాలని డివైఎఫ్ఐ డిమాండ్  ప్రజాశక్తి-కాకినాడ : 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ…

సిఐటియు నేతల అరెస్ట్ కు ఖండన

Feb 7,2024 | 14:46

ప్రజాశక్తి – సామర్లకోట : ఆశ వర్కర్స్ విజయవాడ ధర్నా గురువారం నేపద్యంలో బుధవారం తెల్లవారు జామున సామర్లకోట పోలీసులు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్…

నులు పురుగుల నిర్మూలనా దినోత్సవం పోస్టర్‌ రిలీజ్‌

Feb 7,2024 | 13:12

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఈనెల 9వ తేదీన నులు పురుగులు నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ ను బుధవారం ఉదయం డిఎం హెచ్‌ ఓ కార్యాలయంలలో జిల్లా…

సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వృద్ధుడి మృతదేహం

Feb 7,2024 | 12:47

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : సముద్రపు ఒడ్డుకు వృద్ధుని మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన బుధవారం ఓడరేవు గ్రామం సమీపంలోని దత్తాత్రేయ రొయ్యల ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది.…

నష్టపోయిన రైతును ఆదుకోండి : పుట్లూరు మండల సిపిఎం కమిటీ

Feb 7,2024 | 12:36

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : రైతు పండించిన ఉల్లి పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సదరు రైతు బ్రహ్మయ్య పొలాన్ని బుధవారం ఉదయం పుట్లూరు మండల సిపిఎం…

దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16 న సమ్మె : ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌

Feb 7,2024 | 12:26

కొండపల్లి (ఎన్‌టిఆర్‌) : కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా , కార్మిక , రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఫిబ్రవరి 16…

రోడ్డు భద్రత మాసోత్సవాలు – విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Feb 7,2024 | 12:13

ప్రజాశక్తి-విజయనగరం కోట : రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా … బుధవారం విజయనగరం డిపో పరిధిలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి కామాక్షినగర్‌ లో ఉన్న…

కంభం సిఐగా రామకోటయ్య పదవీ బాధ్యతలు స్వీకరణ

Feb 7,2024 | 12:08

ప్రజాశక్తి-కంభం రూరల్‌ (ప్రకాశం) : కంభం సిఐగా రామకోటయ్య బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ప్రస్తుతం కంభం సిఐగా పనిచేస్తున్న రాజేష్‌ కుమార్‌…