యువగళం ముగింపు సభకు తరలిరావా
ప్రజాశక్తి-చీపురుపల్లి : ఈ నెల 20న భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు…
ప్రజాశక్తి-చీపురుపల్లి : ఈ నెల 20న భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు…
ధర్మవరంలో అంగన్వాడీల సమ్మెలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబులు ప్రభుత్వం స్పందించేవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ…
ప్రజాశక్తి-భోగాపురం : భోగాపురం సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని…
బాపు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం లెజెండరీ సినీ దర్శకులు బాపు ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్:తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు బాపు బొమ్మల్ని నెల్లూరు నగర ట్రాఫిక్…
ప్రజాశక్తి-రామభద్రపురం : ఇటీవల ఓ దినపత్రికలో తన మాటగా వచ్చిన వార్త తప్పుడు కథనమని, అంగన్వాడీలపై తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని ఎమ్మెల్యే శంబంగి వెంకట…
బత్తలపల్లి అంగన్వాడీ భవనం తాళం పగులకొట్టిన దృశ్యం పుట్టపర్తి రూరల్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి కేంద్రాలను…
చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు, అధికారులు ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం నీటి పారుదల ఉన్న రైతులు డిసెంబర్ ఆఖరి వరకూ వేరుశనగ పంట సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు…
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో టిడిపి జెండా ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్చౌదరి…
చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు ఆదర్శ ప్రాయుడు శ్రీపొట్టిశ్రీరాములు ప్రజాశక్తి- నెల్లూరు అర్బన్:ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం అమరులైన శ్రీ పొట్టి శ్రీరాములు నాటి-నేటితరాలకు ఆదర్శప్రాయులని నెల్లూరు విజయ…