జిల్లా-వార్తలు

  • Home
  • టీడీపీలో చేరిన నారాయణరెడ్డి

జిల్లా-వార్తలు

టీడీపీలో చేరిన నారాయణరెడ్డి

Apr 8,2024 | 00:28

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో మండలంలోని అంబవరం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకులు సిరిపిరెడ్డి నారాయణరెడ్డి…

కార్పొరేట్‌, మతోన్మాద బిజెపిని ఓడించాలి

Apr 8,2024 | 00:28

మంగళగిరిలో మాట్లాడుతున్న గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ ప్రజాశక్తి – మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్‌ మతోన్మాద బిజెపిని ఓడించాలని గుంటూరు పార్లమెంటు…

సంపద సృష్టి చంద్రబాబుతోనే సాధ్యం: మన్నె

Apr 8,2024 | 00:23

ప్రజాశక్తి-పెద్దదోర్నాల అప్పులతో కాకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని, సంపద సృష్టి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌…

నత్తనడకన ఈ-హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణం

Apr 8,2024 | 00:23

రాజధాని ప్రాంతం తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న ఈ – హెల్త్‌, వెల్‌ నెస్‌ సెంటర్‌ ప్రజాశక్తి – తుళ్లూరు : మండల కేంద్రమైన తుళ్లూరులో ఈ-హెల్త్‌, వెల్‌నెస్‌…

విచ్ఛిన్నకర బిజెపిని ఓడించాలి : ఎమ్మెల్సీ కెఎస్‌

Apr 8,2024 | 00:20

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి – మంగళగిరి : విచ్ఛిన్నకర బిజెపిని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం…

40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Apr 8,2024 | 00:19

స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం లారీతో పోలీసు అధికారులు పెదనందిపాడు రూరల్‌: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మినీ లారీని ఆదివారం ఉద యం పెదనందిపాడు ఎస్‌ఐ…

సామాజిక చలనాలను పసిగట్టే కాయితాల రుజువు కథల సంపుటి

Apr 8,2024 | 00:19

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వరలక్ష్మి, తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : ప్రస్తుత వ్యవస్థల, పాలక వర్గాల నిర్బంధాలను లెక్క చేయకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం రచనలు చేస్తున్న నల్లూరి…

ఘనంగా బ్రిలియంట్‌ కంప్యూటర్స్‌ వార్షికోత్సవం

Apr 8,2024 | 00:19

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: బ్రిలియంట్‌ కంప్యూటర్స్‌ 29వ వార్షికోత్సవం స్థానిక అంజయ్య రోడ్డులోని ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్‌, చైర్మన్‌ డాక్టర్‌…

ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి

Apr 8,2024 | 00:18

బైక్‌ ర్యాలీలో కలెక్టర్‌, జెసి తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వచ్చేనెల 13న జరగనున్న పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును…