జిల్లా-వార్తలు

  • Home
  • శరవేగంగా కులగణన

జిల్లా-వార్తలు

శరవేగంగా కులగణన

Feb 2,2024 | 23:12

ప్రజాశక్తి-తెనాలి : సుదీర్ఘంగా ఎదురుచూసిన కులగణన ఎట్టకేలకు ప్రారంభమైంది. గతనెల 19 నుంచి ప్రారంభమైన కులగణన 28కి ముగించాల్సి ఉంది. అయితే ఈ గడువును ఈనెల 4…

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్‌

Feb 2,2024 | 23:09

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌: వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం ప్రశేపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ఉందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి అన్నారు.…

రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ పునరుద్ధరణకు ధర్నా

Feb 2,2024 | 23:08

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:మండలంలో నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్‌లో 2023 డిసెంబర్‌ 24 నుండి రైల్వే రిజర్వేషన్‌లను రైల్వే అధికారులు నిలుపుదల చేయడంపై ప్రయాణికులు స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహింంచారు. ఈ…

ఒపిఎస్‌పై పార్టీల వైఖరి వెల్లడించాలి

Feb 2,2024 | 23:08

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : సిపిఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణపై రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలని, ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చాలని యుటిఎఫ్‌…

గిరిజనేతరులకు భూముల పట్టాలు

Feb 2,2024 | 23:07

ప్రజాశక్తి -కొత్తకోట:రావికమతం. రోలుగుంట మండలాల సిపిఎం నేతల సమావేశం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. గోవిందరావు అధ్యక్షతన జరిగింది. సిపిఎం…

నిర్లక్ష్యంగా ఉండే బిఎల్‌ఒలపై చర్యలు తప్పవు

Feb 2,2024 | 23:06

మాట్లాడుతున్న కమిషనర్‌ కీర్తి చేకూరి ప్రజాశక్తి-గుంటూరు : ఓటర్ల డ్రాఫ్ట్‌రోల్‌ అనంతరం చేపట్టిన ఓటర్ల వెరిఫికేషన్‌, జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యంగా ఉన్న బూత్‌లెవల్‌ అధికారులు (బిఎల్‌ఒ), ఎన్నికల…

పరిహారం చెల్లించే వరకూ పనులు చేపట్టొద్దు

Feb 2,2024 | 23:05

ప్రజాశక్తి -నక్కపల్లి:పూర్తిస్థాయిలో పరిహారం, ప్యాకేజీ చెల్లించే వరకు ఎటువంటి పనులు చేపట్టొద్దని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. వైజాగ్‌ – చెన్నై ఇండిస్టీల్‌ కారిడార్‌ ఏర్పాటులో భాగంగా శుక్రవారం…

రూ.1.15 లక్షల గోవా మద్యం పట్టివేత

Feb 2,2024 | 23:05

ప్రజాశక్తి – వినుకొండ : అక్రమ గోవా మద్యాన్ని సెబ్‌ అధికారులు ఛేదించి పట్టుకున్నారు. పల్నాడు జిల్లా సేబ్‌ సూపరిండెంట్‌ కాజా మొహిద్దిన్‌ తెలిపిన వివరాల మేరకు…

కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు

Feb 2,2024 | 23:04

ప్రజాశక్తి – వినుకొండ : కష్టపడి చదువుకొని ఇష్టంతో ఆటలాడితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి రజిని అన్నారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరులో…