జిల్లా-వార్తలు

  • Home
  • స్థలాల రిజిస్ట్రేషన్‌లో సమస్యలెన్నో..!

జిల్లా-వార్తలు

స్థలాల రిజిస్ట్రేషన్‌లో సమస్యలెన్నో..!

Mar 4,2024 | 00:21

జగనన్న కాలనీ నివేశన స్థల మంజూరు పత్రం ప్రజాశక్తి-తెనాలి : జగనన్న కాలనీ నివేశన స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ రోజురోజుకూ విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల లబ్ధిదారులకు…

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Mar 4,2024 | 00:21

ప్రజాశక్తి – భట్టిప్రోలు మండల కేంద్రమైన భట్టిప్రోలు ఉన్నత పాఠశాల్లో 1973 – 74 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల్లో…

జయహో బిసి విజయవంతం చేయాలి

Mar 4,2024 | 00:20

ప్రజాశక్తి – చీరాల జయహో బిసి ఈనెల 5న మంగళగిరిలో నిర్వహిస్తున్నట్లు టిడిపి ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య తెలిపారు. జయహో బిసి సభ వేదికపై ప్రకటించే బీసీ…

కోల్డ్‌ స్టోరేజీలు కిటకిట

Mar 4,2024 | 00:20

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి: గుంటూరులోని కోల్డ్‌ స్టోరేజీలన్నీ మిర్చి టిక్కీలతో కిటకిటలాడుతున్నాయి. మొత్తం 83 కోల్ట్‌స్టోరేజీలకు గాను ఇప్పటివరకు 71 స్టోరేజీల్లో 46,67,100 టిక్కీలు నిల్వ…

చంద్రబాబువి అసత్య ఆరోపణలు: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

Mar 4,2024 | 00:19

వినుకొండ: దాచేపల్లిలో ‘రా కదలిరా’ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఖం డించారు.’వినుకొండను దోచుకుంటున్న అనకొండ ఎమ్మెల్యే బొల్లా…

కోటేశ్వరరావుకు జాషువా అవార్డు

Mar 4,2024 | 00:19

ప్రజాశక్తి – చెరుకుపల్లి మండలంలోని ఆరేపల్లి ఎంపీయూపీ స్కూల్ ఉపాధ్యాయులు మరదాపు కోటేశ్వరరావు జాషువా కళా భూషణ్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి మినీహాలు నందు…

పోలియో నిర్మూనలో అందరూ భాగస్వాములు కావాలి

Mar 4,2024 | 00:19

గుంటూరులో పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : జీవితాంతం జీవచ్చవంలా ఉండే భయంకరమైన పోలియో వ్యాధిని నిర్మూలించేందుకు 0-5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా…

గూడపల్లిలో ఇంటింటికీ టిడిపి

Mar 4,2024 | 00:18

ప్రజాశక్తి – చెరుకుపల్లి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని మండలంలోని గూడవల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించారు. టిడిపి సీనియర్ నాయకులు అనగాని శివప్రసాద్, పోషడుపు కుమారస్వామి…

జగనన్న ఇళ్ళ పట్టాలు పంపిణీ

Mar 4,2024 | 00:16

ప్రజాశక్తి – కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామంలో జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఆదివారం పంపిణీ చేశారు. జగనన్న కాలనీల్లో స్థలం మంజూరైన పేదలకు ఇళ్ల…