ప్రభుత్వాసుపత్రిని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం..
అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల హెచ్చరికప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తే చూస్తు ఊరుకోమని అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. మంగళవారం…