జిల్లా-వార్తలు

  • Home
  • డిస్నీల్యాండ్‌లో పేదలకు ఇళ్లస్థలాలివ్వాలి : సిహెచ్‌ బాబూరావు

జిల్లా-వార్తలు

డిస్నీల్యాండ్‌లో పేదలకు ఇళ్లస్థలాలివ్వాలి : సిహెచ్‌ బాబూరావు

Mar 3,2024 | 15:06

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ : డిస్నీలాండ్‌ స్థలంలో కబేళ ఏర్పాటు నిలిపివేసి, ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు…

రక్తదానంలో యువతకు భగవాన్ ఆదర్శ : జేసు ప్రసాదు

Mar 3,2024 | 14:56

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):రక్తదానం చేయడంలో యువతకు భగవాన్ ఆదర్శమని ప్రభుత్వాసుపత్రి ఐసిటిసి మెడికల్ కౌన్సిలర్ జే జేసు ప్రసాద్ అన్నారు. శనివారం నర్సాపురం ప్రభుత్వాసుపత్రిలో ఇండియన్ రెడ్…

వృద్ధులు,  చిన్నారులకు దుప్పట్లు,టవల్స్‌ పంపిణీ

Mar 3,2024 | 14:54

 ప్రజాశక్తి-బి.కొత్తకోట(అన్నమయ్య) : తమ ఫౌండేషన్‌ ద్వారా నిర్విరామంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు యంగ్‌ ఇండియా సేవా ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు తగాది రాజశేఖర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా…

తాకట్టులతో అభివృద్ధి సాధ్యమా 

Mar 3,2024 | 14:48

ప్రజాశక్తి-విజయనగరం కోట : తాకట్టు లతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమా! అని విజయనగరం టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిని పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శంఖారావం…

ఎపి మోడల్ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం 

Mar 3,2024 | 14:38

ప్రజాశక్తి – గోనెగండ్ల (కర్నూలు) : ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ మోడల్( ఆదర్శ) పాఠశాలలలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా…

విజయనగరం కొత్తపేటలో బియ్యం పంపిణీ

Mar 3,2024 | 12:58

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యులు కె.ఆర్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బి.కాంతారావు యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం విజయనగరం నియోజకవర్గంలో కొత్తపేట…

వెంకటాపురం చెరువులో వ్యక్తి మృతదేహం

Mar 3,2024 | 10:19

వెంకటాపురం (ఏలూరు) : కామవరపుకోట మండలం వెంకటాపురం చెరువులో వ్యక్తి మృతదేహం బయటపడిన ఘటన ఆదివారం ఏలూరులో జరిగింది. హత్య అయ్యి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా…

తోపుడుబండ్లు చిరువ్యాపారుల నిరసన

Mar 3,2024 | 10:05

విశాఖ : జివిఎంసి 22వ వార్డు కళాభారతి రోడ్‌లో తోపుడుబండ్లు, చిరువ్యాపారస్తుల జీవనోపాధిని కాపాడాలని, ప్రతి సోమవారం సంత నిర్వహిస్తున్న వారిపై స్థానిక జనసేన కార్పొరేటర్‌ పీతల…

నేడు పల్స్‌పోలియో

Mar 3,2024 | 10:33

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. అలాగే సోమ, మంగళవారాల్లో మాపప్‌ కార్యక్రమాన్ని…