హక్కుల రక్షణకు ఐక్య పోరాటమే మార్గం
ప్రజాశక్తి-విజయనగరం కోట : మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కు కోసం ఐక్యంగా పోరాడడమే మార్గమని ముస్లిము, మైనార్టీస్ నాయకులు అన్నారు. కలెక్టరేట్ వద్ద సోమవారం క్రిస్టియన్, ముస్లిం,…
ప్రజాశక్తి-విజయనగరం కోట : మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కు కోసం ఐక్యంగా పోరాడడమే మార్గమని ముస్లిము, మైనార్టీస్ నాయకులు అన్నారు. కలెక్టరేట్ వద్ద సోమవారం క్రిస్టియన్, ముస్లిం,…
ప్రజాశక్తి-విజయనగరం కోట : ద్విచక్ర వాహనాల దొంగను సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టుకున్నట్లు వన్ టౌన్ డిఎస్పి కె.గోవిందరావు తెలిపారు. సోమవారం వన్టౌన్ పోలీస్…
ప్రజాశక్తి-విజయనగరం కోట : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాంలో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 311 వినతులు అధికారులకు అందాయి.వాటిలో రెవెన్యూకు సంబంధించి 120…
ప్రజాశక్తి-విజయనగరం : ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31న సీతమ్ ఇంజనీరింగ్ కళాశాలలో రీజినల్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి అరుణ,…
ప్రజాశక్తి-విజయనగరం కోట : ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని ఎస్పి ఎం.దీపిక అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ వారం…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తక్షణమే జీవోలు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపి పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని అలకానంద కాలనీకి చెందిన ఎజ్జిరోతు రమేష్ (28) మృతదేహం సోమవారం అనుమానస్పద స్థితిలో రైలు పట్టాలపై లభ్యమయింది. ఒడిశా రాష్ట్రం రాయగడకు…
ప్రజాశక్తి-రేగిడి : రాజాం లోనిగోపాలపురం రూట్లో ఉన్న పంచాయతీరాజ్ డిఇ కార్యాలయంలో సోమవారం రేగిడి మండలానికి చెందిన పంచాయతీ రాజ్ జెఇ వల్లూరు రామకృష్ణ (49) పురుగులు…