జిల్లా-వార్తలు

  • Home
  • హక్కుల రక్షణకు ఐక్య పోరాటమే మార్గం

జిల్లా-వార్తలు

హక్కుల రక్షణకు ఐక్య పోరాటమే మార్గం

Jan 29,2024 | 20:31

ప్రజాశక్తి-విజయనగరం కోట  : మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కు కోసం ఐక్యంగా పోరాడడమే మార్గమని ముస్లిము, మైనార్టీస్‌ నాయకులు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద సోమవారం క్రిస్టియన్‌, ముస్లిం,…

పట్టుబడిన ద్విచక్ర వాహనాల దొంగ

Jan 29,2024 | 20:30

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ద్విచక్ర వాహనాల దొంగను సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద పట్టుకున్నట్లు వన్‌ టౌన్‌ డిఎస్‌పి కె.గోవిందరావు తెలిపారు. సోమవారం వన్‌టౌన్‌ పోలీస్‌…

జగనన్నకు చెబుదాంలో వినతుల వెల్లువ

Jan 29,2024 | 20:29

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాంలో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 311 వినతులు అధికారులకు అందాయి.వాటిలో రెవెన్యూకు సంబంధించి 120…

31న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన జాబ్‌మేళా

Jan 29,2024 | 20:27

 ప్రజాశక్తి-విజయనగరం  :  ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31న సీతమ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో రీజినల్‌ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి అరుణ,…

ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం : ఎస్‌పి

Jan 29,2024 | 20:25

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని ఎస్‌పి ఎం.దీపిక అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ వారం…

బకాయిలు చెల్లించాలని నేడు సత్యాగ్రహం

Jan 29,2024 | 20:22

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తక్షణమే జీవోలు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం…

కలెక్టరేట్‌ ఎదుట పెన్షనర్ల ధర్నా

Jan 29,2024 | 20:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి పెన్షనర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ…

రైలు పట్టాలపై యువకుడి మృతదేహం

Jan 29,2024 | 20:17

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని అలకానంద కాలనీకి చెందిన ఎజ్జిరోతు రమేష్‌ (28) మృతదేహం సోమవారం అనుమానస్పద స్థితిలో రైలు పట్టాలపై లభ్యమయింది. ఒడిశా రాష్ట్రం రాయగడకు…

పంచాయతీరాజ్‌ జెఇ ఆత్మహత్య

Jan 29,2024 | 20:16

ప్రజాశక్తి-రేగిడి  :  రాజాం లోనిగోపాలపురం రూట్‌లో ఉన్న పంచాయతీరాజ్‌ డిఇ కార్యాలయంలో సోమవారం రేగిడి మండలానికి చెందిన పంచాయతీ రాజ్‌ జెఇ వల్లూరు రామకృష్ణ (49) పురుగులు…