జిల్లా-వార్తలు

  • Home
  • యథేచ్ఛగా కల్తీ నెయ్యి..!

జిల్లా-వార్తలు

యథేచ్ఛగా కల్తీ నెయ్యి..!

Mar 5,2024 | 23:39

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి డబ్బు సంపాదనే లక్ష్యంగా అక్రమార్కులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. యథేచ్ఛగా కల్తీ నెయ్యి రాకెట్‌ను యథేచ్ఛగా నడుపుతూ లక్షలాది రూపాయాలను…

గెలిచేదెవరు.. గెలిపించేదెవరు..

Mar 5,2024 | 23:37

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గోపాలపురం నియోజకవర్గంలో గెలిచేదెవరు.. గెలిపించేదెవరు..అనే ప్రశ్న తలెత్తుతోంది. అధికార వైసిపి, టిడిపి, జనసేన కూటమిల అధినేతల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం…

టిడిపిలో జోష్‌

Mar 5,2024 | 23:20

వేదికపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, అచ్చెన్నాయుడు, లోకేశ్‌ తదితరులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట మంగళశారం సాయంత్రం నిర్వహించిన జయహో బిసి సదస్సుకు టిడిపి…

పరిహారం దక్కే వరకూ పోరాటం

Mar 5,2024 | 23:18

దీక్షలకు సంఘీభావంగా మాట్లాడుతున్న సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రజాశక్తి – దుగ్గిరాల : శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం జరిగి…

క్వారీ తిరునాళ్లకు భారీబందోబస్తు

Mar 5,2024 | 23:16

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్యారీ వద్ద జరిగే తిరునాళ్లకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా…

కొనసాగుతున్న గిరిజనుల దీక్షలు

Mar 5,2024 | 23:14

మన్యం జిల్లా అదివాసీ జెఎసి కన్వీనర్‌ గిరిధర్‌ మద్దతు ప్రజాశక్తి -హుకుంపేట: మండల కేంద్రంలో గిరిజనేతరురాలు బుడ్డిగా కొండమ్మ అక్రమంగా నిర్మిస్తున్న దుకాణం, ఇళ్లు కూల్చేయాలని డిమాండ్‌చేస్తూ…

వృద్ధుడు దారుణ హత్య

Mar 5,2024 | 23:14

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు ప్రజాశక్తి-తెనాలి : పట్టణంలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. సమీప బంధువైన యువకుడిపైనే స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.…

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా.?

Mar 5,2024 | 23:13

  అధ్వానరోడ్డుతో నిత్యం అవస్థలు.. పట్టని నేతలు, అధికారులు ప్రజాశక్తి -హుకుంపేట:అధ్వాన రహదారితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని సంపంగిపుట్టు గ్రామపెద్ద కేశవరావు, వైస్‌ ఎంపిపి…

కోటప్పకొండ తిరునాళ్లకు గతంకంటే మెరుగ్గా ఏర్పాట్లు

Mar 5,2024 | 23:12

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో 8న నిర్వహించే ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ చెప్పారు. ఉత్సవాల నిర్వహణపై…