జిల్లా-వార్తలు

  • Home
  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

జిల్లా-వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Dec 25,2023 | 18:55

క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించిన ఎంఎల్‌ఎ ప్రజాశక్తి – ఆచంట (పెనుమంట్ర) నెగ్గిపూడి లాకుల వద్ద సోమవారం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌ సైకిళ్లు ఢకొీనడంతో ఇద్దరు తీవ్ర…

దేశం గర్వించదగ్గ వ్యక్తి వాజ్‌పేయి : మాజీ మంత్రి కామినేని

Dec 25,2023 | 18:07

ప్రజాశక్తి – ముదినేపల్లి మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశం గర్వించదగ్గ అత్యుత్తమ వ్యక్తి అని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం…

దాతల భాగస్వామ్యం అభినందనీయం

Dec 25,2023 | 17:18

జిల్లా శాంతి రథాల విభాగం ఛైర్మన్‌ రాంబాబు ప్రజాశక్తి – భీమడోలు స్వచ్ఛంద సంస్థ మానవత భీమడోలు శాఖ చేపడుతున్న సాంఘిక, సేవా కార్యక్రమాల్లో దాతలు భాగస్వాములు…

జనవరిలో టిడిపిలోకి పలువురు..

Dec 25,2023 | 17:10

నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రజాశక్తి – భీమడోలు జనవరిలో టిడిపిలోకి పలువురు చేరనున్నారని ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు.…

రూ.367.08 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

Dec 25,2023 | 17:09

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ జిల్లాలో ధాన్యం విక్రయించిన 34,041 మంది రైతులకు రూ.367.08 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని జెసి లావణ్య వేణి తెలిపారు.…

గోకవరంలో టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ

Dec 25,2023 | 15:52

ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం రెవెన్యూ కార్యాలయం ఎదురుగా పైలా శ్రీను ఇంటి వద్ద టిడిపి నూతన కార్యాలయాన్ని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జగ్గంపేట మాజీ…

6వ రోజుకి చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె

Dec 25,2023 | 15:48

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచి సమగ్ర అభియాన్‌ ఉద్యోగులను మోసం చేశారని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని లేకుంటే…

మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి

Dec 25,2023 | 15:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు భాస్కరరావు, జిల్లా బాధ్యులు జగన్మోహనరావు పిలుపునిచ్చారు. ఈ…

క్రిస్మస్‌ రోజున జీసస్‌కి తమగోడు వినిపించిన అంగన్వాడీలు

Dec 25,2023 | 15:23

ప్రజాశక్తి -నెల్లూరు : క్రిస్మస్‌ పర్వదినం నాడు అంగన్వాడీల సమ్మె కొనసాగింది. నెల్లూరు వైఎంసిఏ గ్రౌండ్‌ వద్దనున్న జీసస్‌ విగ్రహం ముందు సోమవారం అంగన్వాడీలు ప్రత్యేక ప్రార్థనలు…