జిల్లా-వార్తలు

  • Home
  • ఇక్కడి జ్ఞానం దేశం కోసమే ఉపయోగపడాలి

జిల్లా-వార్తలు

ఇక్కడి జ్ఞానం దేశం కోసమే ఉపయోగపడాలి

Dec 20,2023 | 00:11

పురస్కారాన్ని అందుకుంటున్న డాక్టర్‌ కెఐ వరప్రసాద్‌రెడ్డి ప్రజాశక్తి – ఎఎన్‌యు : శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కెఐ.వరప్రసాద్‌రెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశిష్ట…

ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటం : సిపిఎం

Dec 20,2023 | 00:09

 మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే అన్ని పార్టీలు, సంఘాలు కలిసి అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని సిపిఎం జిల్లా…

అంగన్‌వాడీల పోరాటం ఉధృతం

Dec 20,2023 | 00:08

గుంటూరు శిబిరంలో వంట చేస్తున్న అంగన్‌వాడీలు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వేతనాలు పెంపు, ఎన్నికల్లో ప్రభుత్వ హామీలు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు,…

నిర్లక్ష్య ఫలితాన్ని ప్రభుత్వం చవిచూడక తప్పదు

Dec 20,2023 | 00:03

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తమ సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం ఆ ఫలితాన్ని త్వరలోనే చవిచూస్తుందని అంగన్వాడీలు హెచ్చరించారు. 8 రోజులగా చేస్తున్న సమ్మెలో భాగంగా…

అంగన్‌వాడీల బిక్షాటన..వంటా వార్పు

Dec 19,2023 | 23:57

ప్రజాశక్తి – యంత్రాంగం తమ న్యాయమైన హక్కుల కోసం అంగన్‌వాడీలు చేస్తున్న పోరాటం మంగళవారం నాటికి 8వ రోజుకు చేరింది. రోజు రోజుకీ ఉద్యమాన్ని ఉదృతం చేసే…

వంటింట్లో ‘తుపాను’ మంట

Dec 19,2023 | 23:54

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి మిచౌంగ్‌ తుపాను ఉద్యాన పంటలను నాశనం చేయడంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ఉన్నఫలంగా కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. దీంతో…

పటిష్టంగా అట్రాసిటీ చట్టం అమలు

Dec 19,2023 | 23:52

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కమిటీ సభ్యులకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌,…

బతికున్నవారి ఓట్లు తొలగిస్తున్నారు

Dec 19,2023 | 23:50

ఫిర్యాదు అందిస్తున్న కన్నా లకీëనారాయణ ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని, బతికున్న వారు చనిపోయినట్లు చూపించి ఓట్లు…

అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం మెట్టు దిగిరాకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం

Dec 19,2023 | 23:50

ప్రజాశక్తి – రేపల్లె అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె సందర్భంగా శిబిరం ఎదురు రోడ్డు మీదే వంట చేసి, అక్కడే భోజనాలు చేసి నిరసన తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్,హెల్పర్స్…